Indian Railway Catering and Tourism Corporation, travel insurance policy, Train ticket booking

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ తన కొత్త ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం ప్రయాణికుడికి 45 పైసలుగా నిర్ణయించింది. రైలు ప్రయాణం చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ బీమా ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ - టికెట్లను బుక్‌ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే. సీటు...

Share it