తాజా వార్తలు - Page 828
పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!
నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By Medi Samrat Published on 24 Jun 2025 5:40 PM IST
ఒబెసిటీతో బాధపడుతున్న వారికి గుడ్న్యూస్..మార్కెట్లోకి కొత్త ఔషధం రిలీజ్
డెన్మార్క్కు చెందిన నోవో నార్డిస్క్ అనే ఫార్మా కంపెనీ ' వెగోవీ ' అనే కొత్త ఔషధాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Jun 2025 5:30 PM IST
మ్యాచ్లో మూడోసారి నల్ల బ్యాండ్లు ధరించిన ఇరు జట్ల ఆటగాళ్లు.. కారణం ఏమిటంటే..?
హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కి ఇది చివరి రోజు కాగా.. ఈ రోజు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి...
By Medi Samrat Published on 24 Jun 2025 5:18 PM IST
రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. జులై 1 నుంచి ఛార్జీలు పెంపు..!
త్వరలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల జేబులు గుల్ల కానున్నాయి
By Medi Samrat Published on 24 Jun 2025 4:50 PM IST
అంజనాదేవి హెల్త్పై రూమర్స్..స్పందించిన నాగబాబు
తన తల్లి అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 4:40 PM IST
తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, అయినా అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అభ్యంతరం చెప్పలేదు అన్నారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 4:05 PM IST
94 లక్షల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం
బీహార్ రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులాలవారీ జనాభా గణనలో గుర్తించిన 94 లక్షల కుటుంబాలు వీలైనంత త్వరగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల...
By Medi Samrat Published on 24 Jun 2025 3:45 PM IST
ఫోన్ ట్యాపింగ్లో ఆ నేతల ప్రమేయం కూడా ఉంది.. సీబీఐకి అప్పగించండి: ఈటల
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు..అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 3:37 PM IST
పని చేస్తేనే పదవులు, జూబ్లీహిల్స్ బైపోల్కు పార్టీని సిద్ధం చేయాలి: సీఎం రేవంత్
హైదరాబాద్ గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 2:57 PM IST
మాజీ సీఎం జగన్కు మరో షాక్..ఆ ఘటనలో పోలీస్ కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 24 Jun 2025 2:37 PM IST
అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకనే..జగన్ బల ప్రదర్శన: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 2:00 PM IST
యుద్ధానికి ఎండ్కార్డ్..కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్, ఇరాన్
ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణను అంగీకరించాయి.
By Knakam Karthik Published on 24 Jun 2025 1:30 PM IST














