తాజా వార్తలు - Page 749
పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది
By Knakam Karthik Published on 15 July 2025 2:05 PM IST
'వాళ్లు మాట్లాడటానికి ఒప్పుకున్నారు'.. నిమిషా ప్రియ మరణశిక్ష రద్దుపై చిగురించిన ఆశలు..!
యెమెన్లో జూలై 16న ఉరిశిక్ష పడనున్న కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను వాయిదా వేయడానికి చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
By Medi Samrat Published on 15 July 2025 1:52 PM IST
Telangana: కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి
తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ షెడ్యూల్డ్ కుల సెల్ నాయకుడు అనిల్ మారెల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By అంజి Published on 15 July 2025 1:32 PM IST
ముంబైలో టెస్లా షోరూమ్ ప్రారంభం..ఈవీ కారు ధర తెలిస్తే షాకవుతారు!
టెస్లా తన మొదటి షోరూమ్, ఎక్స్పీరియన్స్ సెంటర్ను మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మాల్లో అధికారికంగా ప్రారంభించింది.
By Knakam Karthik Published on 15 July 2025 12:45 PM IST
Video: 'హిందీ జాతీయ భాషే'.. మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హిందీ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 July 2025 12:17 PM IST
కాళేశ్వరం మాకు అప్పగిస్తే మూడ్రోజుల్లో నీళ్లు ఇస్తాం..సీఎంకు మాజీ మంత్రి సవాల్
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కూలిపోలేదు, మాకు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతులకు నీళ్లు ఇస్తాం..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్కు...
By Knakam Karthik Published on 15 July 2025 12:08 PM IST
ఆ రూట్లో టోల్ ఛార్జీల వసూళ్లు లేవు..ఎందుకంటే?
అమృత్సర్-జామ్నగర్ ఎక్స్ప్రెస్వేలోని 28.71 కిలోమీటర్ల పొడవున టోల్ వసూలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ...
By Knakam Karthik Published on 15 July 2025 11:41 AM IST
భర్తను చంపిన భార్య.. భయంతో మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి..
గొడవ తర్వాత భర్తను చంపి, అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందన్న ఆరోపణలతో 38 ఏళ్ల మహిళను గౌహతి పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 15 July 2025 11:29 AM IST
హెచ్చరికలు ఫస్ట్,పెనాల్టీలు నెక్స్ట్..ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం చంద్రబాబు
నేరాలు జరిగాక కట్టడి చేయడమే కాదు.. జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరిగాక స్పందించడం కాదు.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Knakam Karthik Published on 15 July 2025 11:09 AM IST
బనకచర్లపై చర్చ అవసరం లేదు..ఏపీకి షాక్ ఇస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ
బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ ఏపీకి షాక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
By Knakam Karthik Published on 15 July 2025 10:56 AM IST
Hyderabad: నిధుల దుర్వినియోగం.. హెచ్సీఏపై టీసీఏ జిల్లా కమిటీలు పోలీసులకు ఫిర్యాదు
గత రెండు దశాబ్దాలుగా జిల్లా క్రికెట్ అభివృద్ధికి ఉద్దేశించిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఎ) జిల్లా కమిటీలు...
By అంజి Published on 15 July 2025 10:32 AM IST
పోలీసుల ముందు లొంగిపోనున్న ఇద్దరు తెలంగాణ మావోయిస్టు కీలక నేతలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యతో మావోయిస్టులకు భారీ షాక్ తగులుతోంది.
By Knakam Karthik Published on 15 July 2025 10:29 AM IST














