తాజా వార్తలు - Page 671
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అసెంబ్లీలో చర్చ.. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం: సీఎం రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను
By అంజి Published on 5 Aug 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు...
By జ్యోత్స్న Published on 5 Aug 2025 6:27 AM IST
పాక్ - బంగ్లాదేశ్ దోస్తీ
పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు దోస్తీ కి ముందుకు వచ్చాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ ఆగస్టు 23 నుంచి రెండు రోజుల పాటు...
By Medi Samrat Published on 4 Aug 2025 9:18 PM IST
ఏపీకి భారీ వర్ష హెచ్చరిక
మంగళవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం...
By Medi Samrat Published on 4 Aug 2025 8:30 PM IST
పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్ ఖరారు
2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి) వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం...
By Medi Samrat Published on 4 Aug 2025 8:00 PM IST
సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని... కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని...
By Medi Samrat Published on 4 Aug 2025 7:30 PM IST
షర్మిలపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశం గురించి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి స్పందించారు
By Medi Samrat Published on 4 Aug 2025 7:00 PM IST
Andrapradesh: జైళ్లశాఖపై హోంమంత్రి అనిత సమీక్ష..కీలక అంశాలపై చర్చ
రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జైళ్లశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 6:30 PM IST
హైదరాబాద్లో భారీ వర్షం..ఉరుములతో కూడిన వానలు పడే హెచ్చరికలు
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది
By Knakam Karthik Published on 4 Aug 2025 5:58 PM IST
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంపై మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Aug 2025 5:43 PM IST
ఓవల్ టెస్ట్: సిరాజ్ మ్యాజిక్తో సిరీస్ సమం..ఇంగ్లాండ్పై భారత్ విక్టరీ
ఓవల్లో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 5:16 PM IST
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా ఉపాసన నియామకం
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్గా నియమితులయ్యారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 4:59 PM IST











