తాజా వార్తలు - Page 602
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి
దేశంలోని అత్యున్నత నాయకులలో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 24 Aug 2025 8:57 AM IST
హైదరాబాద్లో కలకలం.. భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసిన భర్త
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 24 Aug 2025 8:12 AM IST
Telangana: 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు..
సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్ బానోతు కృష్ణంరాజు (40) నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు.
By అంజి Published on 24 Aug 2025 7:45 AM IST
టెంపోను ఢీకొట్టిన ఫార్య్చూనర్ కారు.. ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 24 Aug 2025 7:24 AM IST
బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం రేవంత్
90 రోజుల గడువులోగా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపే అంశంపై సుప్రీంకోర్టులో తన వాదనలను బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు...
By అంజి Published on 24 Aug 2025 7:10 AM IST
మున్సిపల్ కార్మికులకు భారీ శుభవార్త.. రూ.1 కోటి బీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం మున్సిపల్ కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని, అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు రూ.20 లక్షల బీమా...
By అంజి Published on 24 Aug 2025 7:00 AM IST
16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు
డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్సైట్లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది.
By అంజి Published on 24 Aug 2025 6:48 AM IST
వరకట్నం కోసం దారుణం.. భార్యకు నిప్పంటించి చంపిన భర్త, అత్తమామలు
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు నిప్పంటించడంతో ఒక మహిళ మరణించింది.
By అంజి Published on 24 Aug 2025 6:33 AM IST
వార ఫలాలు: తేది 24-08-2025 నుంచి 30-08-2025 వరకు
మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. సన్నిహితుల...
By జ్యోత్స్న Published on 24 Aug 2025 6:16 AM IST
గిల్ను జట్టులోకి ఎంపిక చేయడంపై భారత వెటరన్ పరోక్ష విమర్శలు
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఇటీవల సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 23 Aug 2025 9:00 PM IST
'నిన్ను చంపి బ్లూ డ్రమ్లో వేస్తా'.. భర్తను బెదిరించిన భార్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భోజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షకుర్పూర్ గ్రామంలో తన ప్రేమికుడిని కలవడానికి నిరాకరించినందుకు భార్య తన భర్తను చంపి, అతని...
By Medi Samrat Published on 23 Aug 2025 8:00 PM IST
ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష
ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 23 Aug 2025 7:00 PM IST














