ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంఛార్జ్, కార్పోరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందుకెళ్లే వ్యూహంపై విశ్వనాథన్ పెరుమాళ్ నేతలకు దిశానిర్ధేశం చేశారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారు.
ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంఛార్జ్ తదితరులు పాల్గొన్నారు pic.twitter.com/qKuNbgVC5I