తాజా వార్తలు - Page 585
కార్మికుల పిల్లలకు రూ.25 వేల వరకు స్కాలర్షిప్
కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమల్లో పని చేసే కార్మికుల పిల్లల చదువులకు ఆర్థికంగా చేయూతనందిస్తోంది.
By అంజి Published on 30 Aug 2025 10:18 AM IST
అల్లు వారింట విషాదం.. అల్లు అరవింద్ తల్లి కన్నుమూత
ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ కనకరత్నం (94) ఇవాళ అర్ధరాత్రి దాటాక..
By అంజి Published on 30 Aug 2025 9:24 AM IST
జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం.. 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ముగ్గురు...
By అంజి Published on 30 Aug 2025 8:50 AM IST
క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By అంజి Published on 30 Aug 2025 8:39 AM IST
ట్రంప్ టారిఫ్స్ చట్ట విరుద్ధం: అమెరికా కోర్టు
విదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ చట్టవిరుద్ధమైనవని యూఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 30 Aug 2025 8:19 AM IST
హైదరాబాద్లో మరో దారుణం.. భర్తను చంపిన భార్య.. ప్రియుడి కోసం..
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వారి పిల్లలు అనాథలు అవుతున్నారు.
By అంజి Published on 30 Aug 2025 8:03 AM IST
Andhrapradesh: నేడు బార్ల లైసెన్స్ లాటరీ
రాష్ట్రంలో బార్ల లైసెన్స్ దరఖాస్తు గడువు నిన్న రాత్రి 10 గంటలతో ముగిసింది. కొత్త బార్ పాలసీ ప్రకారం.. మినిమం 4 దరఖాస్తులు వచ్చిన వాటికే లాటరీ...
By అంజి Published on 30 Aug 2025 7:42 AM IST
'ఇన్వెస్టర్లకు ఇదే సరైన సమయం.. ఏపీకి తరలిరండి'.. సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ తన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలో పెద్ద వృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు.
By అంజి Published on 30 Aug 2025 7:27 AM IST
దారుణం.. 14 ఏళ్ల బాలికపై నలుగురు గ్యాంగ్రేప్
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగు చూసింది. లక్నోలోని బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 14 ఏళ్ల ..
By అంజి Published on 30 Aug 2025 6:58 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే..
By అంజి Published on 30 Aug 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు
సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి....
By జ్యోత్స్న Published on 30 Aug 2025 6:24 AM IST
సొంత సోదరిని కత్తితో బెదిరించి అత్యాచారం
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో 29 ఏళ్ల వ్యక్తి తన సొంత సోదరిని కత్తితో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 29 Aug 2025 9:39 PM IST














