తాజా వార్తలు - Page 584
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్..!
గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులుగా నామినేట్ చేస్తూ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేర్లను తెలంగాణ మంత్రివర్గం శనివారం...
By Medi Samrat Published on 30 Aug 2025 4:59 PM IST
చిరంజీవిని చూడగానే ఏడ్చేసిన అల్లు అర్జున్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, అల్లు అర్జున్ నానమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ (94) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.
By Medi Samrat Published on 30 Aug 2025 4:30 PM IST
నాకు పెన్షన్ ఇవ్వండి.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్
భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
By Medi Samrat Published on 30 Aug 2025 4:09 PM IST
మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 30 Aug 2025 3:33 PM IST
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ద్రావిడ్ దూరం
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్తో తన అనుబంధాన్ని ముగించాడు.
By Medi Samrat Published on 30 Aug 2025 3:09 PM IST
ఆయన జీవితం, జీవన విధానం.. ఎల్లప్పుడూ మార్గదర్శకం
సురవరం సుధాకర్ రెడ్డి లెజెండరీ పర్సనాలిటీ గల వ్యక్తి అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.
By Medi Samrat Published on 30 Aug 2025 3:01 PM IST
స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. మధ్యలో ఆసక్తికర సంభాషణలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు.
By Medi Samrat Published on 30 Aug 2025 2:31 PM IST
చాలా బాధపడ్డాను.. అప్పుడే ఈ పరిస్థితి మార్చాలనుకున్నా
కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయని.. కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
By Medi Samrat Published on 30 Aug 2025 2:22 PM IST
పాలను ఇలా మరిగిస్తే ఎక్కువ ప్రయోజనం
పాలను సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. దీనిలో ఉండే కాల్షియం, ప్రొటోన్, విటమిన్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలను మరిగించిన తర్వాతే తీసుకోవాలి.
By అంజి Published on 30 Aug 2025 1:45 PM IST
నా హత్యకు కుట్ర పన్నింది ఎవరో తేల్చాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
తన హత్యకు కుట్ర పన్నారు అన్న వార్తలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 30 Aug 2025 12:45 PM IST
బెంగళూరు తొక్కిసలాట.. బాధితుల కుటుంబాలకు ఆర్సీబీ ఆర్థికసాయం.. ఎంత ఇచ్చిందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) జూన్ 4, 2025న ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో...
By అంజి Published on 30 Aug 2025 11:56 AM IST
గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా: కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది.
By అంజి Published on 30 Aug 2025 11:15 AM IST














