తాజా వార్తలు - Page 508
మగవారి సంఘం.. దసరాకు ఆ మహిళల బొమ్మలు దహనం
దసరా పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:50 PM IST
ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 7:46 PM IST
Rains : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By Medi Samrat Published on 20 Sept 2025 7:16 PM IST
తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు
నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:05 PM IST
ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందించారు.
By Medi Samrat Published on 20 Sept 2025 6:32 PM IST
"నగరం లోపల నగరం"గా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా "నగరం లోపల నగరం"గా వేగంగా రూపాంతరం చెందుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 6:09 PM IST
స్మార్ట్ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లపై షావోమి పండుగ ఆఫర్లు ఇవే..!
ఈ దీపావళికి మీ ఇళ్లను మరియు వేడుకలను ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉండండి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 6:01 PM IST
సెప్టెంబర్ 22న ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
ఈ పండగ సీజన్ లో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెసిట్వల్ సమయంలో ప్రైమ్ సభ్యుల కోసం మరింత విలువ, సౌకర్యం మరియు ఆనందాలను అందించడానికి రూపొందించబడిన ప్రయోజనాలతో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 5:53 PM IST
గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ధరలతో పండుగ శోభను తీసుకువస్తున్న సామ్సంగ్
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై మునుపెన్నడూ చూడని ధరలను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 5:47 PM IST
టీమిండియా విజయలక్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?
ఆస్ట్రేలియా-భారత్ మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 5:38 PM IST
ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత ఆగ్రహం
ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 20 Sept 2025 5:20 PM IST
కిటికీలు పగలగొట్టి చూసిన కుమారుడు.. తల్లిదండ్రులు ఏమయ్యారంటే.?
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది.
By Medi Samrat Published on 20 Sept 2025 4:59 PM IST














