తాజా వార్తలు - Page 430
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 1:53 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్కు సుప్రీం ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 1:44 PM IST
'నా బట్టలు చింపేశారు'.. యూనివర్సిటీలో విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్రేప్కు యత్నం
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU)లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని, క్యాంపస్లో నలుగురు..
By అంజి Published on 14 Oct 2025 1:30 PM IST
షాకింగ్..మరోసారి మైనస్లోకి వెళ్లిన తెలంగాణ ద్రవ్యోల్బణం
డిమాండ్ స్తబ్దత ఆందోళనకరంగా మారడంతో, తెలంగాణ రాష్ట్రం తిరిగి ద్రవ్యోల్బణంలోకి జారుకుంది,
By Knakam Karthik Published on 14 Oct 2025 1:29 PM IST
మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు
By Knakam Karthik Published on 14 Oct 2025 1:10 PM IST
సునీత పట్ల జాలి పడుతున్నా..కానీ సెంటిమెంట్లతో ఓట్లు రావు: పొన్నం
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
By Knakam Karthik Published on 14 Oct 2025 12:41 PM IST
Jubileehills byPoll: రేపే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్
అందరి దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్గా మారగా..
By అంజి Published on 14 Oct 2025 12:30 PM IST
Siddipet: క్యూనెట్ స్కామ్లో డబ్బు పోగొట్టుకుని.. యువకుడు ఆత్మహత్య.. ఇద్దరు అరెస్ట్
వివాదాస్పద QNET నెట్వర్క్తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న సిద్దిపేట జిల్లాకు చెందిన...
By అంజి Published on 14 Oct 2025 11:40 AM IST
హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య, డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
హర్యానా ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ కపూర్ను సెలవుపై పంపింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 11:33 AM IST
కాళేశ్వరం అవినీతి కేసు..మాజీ ఈఎన్సీ రూ.100 కోట్ల ఆస్తుల అటాచ్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:58 AM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.
By అంజి Published on 14 Oct 2025 10:51 AM IST
నేపాల్ తరహా Gen-Z తిరుగుబాటు.. దేశం నుండి పారిపోయిన అధ్యక్షుడు
నేపాల్ తర్వాత ఆఫ్రికన్ దేశం మడగాస్కర్లో Gen-Z తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 10:48 AM IST














