తాజా వార్తలు - Page 401
Andhrapradesh: నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
By అంజి Published on 24 Oct 2025 7:13 AM IST
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన బస్సు.. పలువురు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వి కావేరి ట్రావెల్ వోల్వో బస్సు (DD01 N94940) అగ్ని ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 24 Oct 2025 6:53 AM IST
'ఆ నిబంధన ఎత్తివేత'.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
By అంజి Published on 24 Oct 2025 6:31 AM IST
టెస్ట్ క్రికెట్కు ఎందుకు దూరమయ్యాడో చెప్పిన శ్రేయాస్ అయ్యర్..!
ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత టెస్టు క్రికెట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ తన మౌనాన్ని వీడాడు. చాలా ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయలేనని...
By Medi Samrat Published on 24 Oct 2025 6:30 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు
సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో...
By జ్యోత్స్న Published on 24 Oct 2025 6:22 AM IST
స్థానిక హీరోలను హైలైట్ చేస్తున్న కోకాకోలా ఇండియా
కోకాకోలా ఇండియా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) యొక్క అధికారిక రిఫ్రెష్మెంట్ మరియు హైడ్రేషన్ భాగస్వామిగా 8 సంవత్సరాల భాగస్వామ్యాన్ని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 Oct 2025 10:10 PM IST
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవలు.. పార్టీ ఆఫీస్కు రమ్మన్న హైకమాండ్..!
తెలుగుదేశం పార్టీ నేతలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికు...
By Medi Samrat Published on 23 Oct 2025 9:20 PM IST
పవన్ కల్యాణ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భేటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు
By Medi Samrat Published on 23 Oct 2025 8:50 PM IST
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత లేఖ
నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న తెలంగాణ గ్రూప్-1 పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
By Medi Samrat Published on 23 Oct 2025 8:21 PM IST
చిన్ననాటి స్నేహితులు.. కోట్ల విలువైన గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ ఎలా పట్టుబడ్డారంటే.?
మహారాష్ట్రకు చెందిన వ్యాపారికి అప్పగించడానికి తరలిస్తుండగా హైదరాబాద్ నగర పోలీసులు ముగ్గురు వ్యక్తుల నుండి రూ.2.7 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని...
By Medi Samrat Published on 23 Oct 2025 7:50 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్కు ఫ్యాన్స్ ఫిర్యాదు.!
జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
By Medi Samrat Published on 23 Oct 2025 7:11 PM IST
Hyderabad : వ్యభిచార ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఏడుగురు కస్టమర్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అంతేకాకుండా ముగ్గురు మహిళలను...
By Medi Samrat Published on 23 Oct 2025 6:40 PM IST














