తాజా వార్తలు - Page 379
మానవ దంతాలు మారణాయుధాలు కాదు : హైకోర్టు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324 ప్రకారం మానవ దంతాలను "మారణాత్మక ఆయుధాలుగా" పరిగణించరాదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు రివ్యూ పిటిషన్ను పాక్షికంగా...
By Medi Samrat Published on 11 Sept 2025 8:30 PM IST
ఐశ్వర్యరాయ్ ఫొటోలు వాడొద్దు : ఢిల్లీ హైకోర్టు
ఐశ్వర్యారాయ్ బచ్చన్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన ఫొటోలను, పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె దాఖలు చేసిన...
By Medi Samrat Published on 11 Sept 2025 7:50 PM IST
డబ్బులిచ్చి నన్ను టార్గెట్ చేశారు : మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రభుత్వం ఇథనాల్-మిశ్రమ ఇంధనాన్ని విడుదల చేయడానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తీవ్ర...
By Medi Samrat Published on 11 Sept 2025 7:37 PM IST
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
By Medi Samrat Published on 11 Sept 2025 7:13 PM IST
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్...
By Medi Samrat Published on 11 Sept 2025 7:06 PM IST
Andhra Pradesh : రెండు రోజులు భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్...
By Medi Samrat Published on 11 Sept 2025 6:09 PM IST
ప్రత్యేక విమానంలో నేపాల్ నుంచి ఏపీకి బయలుదేరిన తెలుగువారు
మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి ఏపీ వాసులు రాష్ట్రానికి బయలుదేరారు.
By Medi Samrat Published on 11 Sept 2025 5:25 PM IST
జూ కీపర్ను చంపి పీక్కుతిన్న సింహాలు
బ్యాంకాక్లో ఓపెన్ ఎయిర్ జూలో 20 ఏళ్లుగా సింహాల కేర్కేటర్గా పని చేస్తున్న వ్యక్తిపై దాడి చేసి సింహాలు పీక్కుతిన్నాయి.
By Medi Samrat Published on 11 Sept 2025 5:21 PM IST
వామ్మో.. వాళ్లంతా వచ్చేస్తున్నారు..!
నేపాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా జైళ్ల నుంచి తప్పించుకున్నారు ఖైదీలు.
By Medi Samrat Published on 11 Sept 2025 4:40 PM IST
భారత్-పాక్ మ్యాచ్ అడ్డుకోవాలంటూ పిటీషన్.. సుప్రీం చెప్పింది ఇదే..!
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14 న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 11 Sept 2025 4:32 PM IST
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం: పొంగులేటి
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 2:00 PM IST
IMA నిరసనలు..వారు ఇక 'డాక్టర్' ప్రిఫిక్స్ను ఉపయోగించకుండా కేంద్రం నిషేధం
ఫిజియోథెరపిస్టులు 'డాక్టర్' అనే ఉపసర్గను ఉపయోగించకుండా కేంద్రం నిషేధించింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 1:32 PM IST














