తాజా వార్తలు - Page 347
ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందించారు.
By Medi Samrat Published on 20 Sept 2025 6:32 PM IST
"నగరం లోపల నగరం"గా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా "నగరం లోపల నగరం"గా వేగంగా రూపాంతరం చెందుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 6:09 PM IST
స్మార్ట్ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లపై షావోమి పండుగ ఆఫర్లు ఇవే..!
ఈ దీపావళికి మీ ఇళ్లను మరియు వేడుకలను ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉండండి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 6:01 PM IST
సెప్టెంబర్ 22న ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
ఈ పండగ సీజన్ లో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెసిట్వల్ సమయంలో ప్రైమ్ సభ్యుల కోసం మరింత విలువ, సౌకర్యం మరియు ఆనందాలను అందించడానికి రూపొందించబడిన ప్రయోజనాలతో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 5:53 PM IST
గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ధరలతో పండుగ శోభను తీసుకువస్తున్న సామ్సంగ్
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై మునుపెన్నడూ చూడని ధరలను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 5:47 PM IST
టీమిండియా విజయలక్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?
ఆస్ట్రేలియా-భారత్ మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 5:38 PM IST
ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత ఆగ్రహం
ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 20 Sept 2025 5:20 PM IST
కిటికీలు పగలగొట్టి చూసిన కుమారుడు.. తల్లిదండ్రులు ఏమయ్యారంటే.?
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది.
By Medi Samrat Published on 20 Sept 2025 4:59 PM IST
తల్లిని వేధించిన వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్లోని భోలక్పూర్లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్లోని స్థానిక కోర్టు 10 రోజుల...
By Medi Samrat Published on 20 Sept 2025 4:48 PM IST
టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చెంత చేరారు.
By Medi Samrat Published on 20 Sept 2025 3:18 PM IST
ప్రజల ముక్కుపిండి రూ. 270 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది : కేటీఆర్
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్...
By Medi Samrat Published on 20 Sept 2025 2:45 PM IST
రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను.. పలనాడు గడ్డపై నుంచి సీఎం హెచ్చరికలు
మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 2:36 PM IST














