తాజా వార్తలు - Page 338
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
హనోయ్కు వెళ్లాల్సిన వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలోని ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి 12 గంటలకు పైగా చిక్కుకుపోయారు.
By Medi Samrat Published on 8 Nov 2025 3:02 PM IST
Australia vs India : షాకింగ్.. ప్లేయింగ్-11 నుంచి తిలక్ వర్మ ఔట్..!
ఆస్ట్రేలియాతో జరిగే చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఓడాడు.
By Medi Samrat Published on 8 Nov 2025 2:20 PM IST
ఆ ప్రాంతం ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డా.. అక్కడే పవన్ పర్యటన.!
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
By Medi Samrat Published on 8 Nov 2025 1:44 PM IST
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి...
By అంజి Published on 8 Nov 2025 1:36 PM IST
ఒత్తిడిని తగ్గించే చిట్కాలు ఇవిగో
మనలో ఒత్తిడి పెరగడం వల్ల.. భయం, ఆందోళన, మహిళల్లో నెలసరి సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, అల్జీమర్స్ వంటి సమస్యలు..
By అంజి Published on 8 Nov 2025 12:47 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. ఏడుగురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా...
By అంజి Published on 8 Nov 2025 11:52 AM IST
'ఎంత కాలం రెంట్కి ఉన్నా ఓనర్లు కాలేరు'.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆస్తి యజమానుల హక్కులను కాపాడుతూ భారత సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును ఇచ్చింది, అద్దెకు తీసుకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా..
By అంజి Published on 8 Nov 2025 11:05 AM IST
గుజరాత్లో విషాదం.. వార్డ్రోబ్లో చిక్కుకుని 7 ఏళ్ల చిన్నారి మృతి
గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వార్డ్రోబ్లో పడి ఏడేళ్ల బాలిక ఊపిరాడక మరణించిందని అధికారులు శుక్రవారం...
By అంజి Published on 8 Nov 2025 10:34 AM IST
'జియోసడక్తో గ్రామీణ రోడ్ల అనుసంధానం'.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి కె. పవన్ కళ్యాణ్.. అన్ని గ్రామీణ రోడ్లను జియోసడక్ కు...
By అంజి Published on 8 Nov 2025 9:50 AM IST
జమ్మూకశ్మీర్లో 'ఆపరేషన్ పింపుల్'.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. కుప్వారా జిల్లాలో కేరన్ ప్రాంతంలో నిర్వహించిన...
By అంజి Published on 8 Nov 2025 9:14 AM IST
Video: పాఠశాలలో దారుణం.. ప్లేట్లు లేవా?.. చిత్తు కాగితాలపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని హుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాత్రలకు బదులుగా కాగితంపై మధ్యాహ్న భోజనం తినడం కనిపించడంతో...
By అంజి Published on 8 Nov 2025 8:52 AM IST
సిమెంట్ మిక్సర్ ట్రక్కు బీభత్సం.. రెండేళ్ల బాలుడు దుర్మరణం
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ మిక్సర్ లారీ (లారీ) గోడను ఢీకొనడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.
By Medi Samrat Published on 8 Nov 2025 8:52 AM IST














