తాజా వార్తలు - Page 339
అగ్రికల్చర్ విద్యార్థులకు టెక్నికల్ విద్య అందించే దిశగా సర్కార్ కసరత్తు
మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారుల కీలక సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:47 PM IST
ఈడీ విచారణకు హాజరైన మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:02 PM IST
ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది, భక్తితో పనిచేయాలి: సీఎం రేవంత్
పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:47 PM IST
ఏపీ అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:00 PM IST
దారుణం.. కూతురి ముందే భార్యను పొడిచి చంపిన భర్త.. 11 సార్లు కత్తితో పొడిచి..
బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో రేఖ అనే 32 ఏళ్ల మహిళను ఆమె భర్త లోహితాశ్వ 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 23 Sept 2025 1:30 PM IST
పదేళ్లు దోచుకుని ఇప్పుడు లబ్ధి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు: మంత్రి పొన్నం
హైదరాబాద్: పది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంది..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:25 PM IST
రేషన్ డీలర్లకు కమీషన్లు పెండింగ్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావు ఫైర్
రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:00 PM IST
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతోంది
ఆరోగ్యకరమైన పురుషునిలో ఒక మిల్లీమీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి.
By అంజి Published on 23 Sept 2025 12:41 PM IST
మాజీ నాయకుల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులా?..తమిళనాడు సర్కార్పై సుప్రీం ఫైర్
తమిళనాడు ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది
By Knakam Karthik Published on 23 Sept 2025 12:35 PM IST
మరో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి బట్టలిప్పి.. జననాంగాలపై చెప్పుతో దాడి.. ముగ్గురిపై కేసు
తమిళనాడులోని మధురైలోని తిరుమంగళంలోని ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) కళాశాల హాస్టల్లో ..
By అంజి Published on 23 Sept 2025 11:50 AM IST
పాట్నాలో రేపు సీడబ్ల్యూసీ సమావేశం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:45 AM IST
వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు: లోకేశ్
వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయులు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:10 AM IST














