తాజా వార్తలు - Page 333
దేశంలోనే తొలిసారి..TGSRTCలో ఏఐ వినియోగం
దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది
By Knakam Karthik Published on 24 Sept 2025 3:30 PM IST
త్వరలో SBI PO మెయిన్స్ పరీక్షా ఫలితాలు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..!
SBI ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) రిక్రూట్మెంట్ మెయిన్ పరీక్షను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న నిర్దేశిత పరీక్షా కేంద్రాలలో నిర్వహించింది.
By Medi Samrat Published on 24 Sept 2025 3:08 PM IST
ఆస్ట్రేలియాలో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మోత.. 14 ఏళ్ల కే వరల్డ్ రికార్డ్ బద్ధలు కొట్టాడు..!
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆట రోజురోజుకూ మెరుగవుతోంది.
By Medi Samrat Published on 24 Sept 2025 2:54 PM IST
రాష్ట్ర హోదా కోరుతూ నిరసనలు.. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఉద్యమకారులు
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో పూర్తి రాష్ట్ర హోదా కోసం లేహ్లో నిరసనలు జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 24 Sept 2025 2:40 PM IST
ఆశ్రమంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు..పరారీలో చైతన్యానంద సరస్వతి
ఢిల్లీలోని వసంత కుంజ్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆశ్రమ అధిపతిపై 15 మందికి పైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి.
By Knakam Karthik Published on 24 Sept 2025 2:34 PM IST
ఈ-కార్ రేసు..ఆ అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 24 Sept 2025 1:59 PM IST
రిజర్వేషన్లు ఖరారు.. తెలంగాణలో ఎన్నికల సందడి!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది
By అంజి Published on 24 Sept 2025 1:30 PM IST
గ్రూప్-1 విషయంలో TGPSCకి హైకోర్టులో ఊరట
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది
By Knakam Karthik Published on 24 Sept 2025 12:58 PM IST
యూఎస్ H-1B వీసా విధానంపై మరోసారి కీలక మార్పులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి H-1B వీసా విధానంపై కీలక మార్పులు ప్రతిపాదించింది
By Knakam Karthik Published on 24 Sept 2025 12:43 PM IST
మోదీ ఫొటో మార్ఫింగ్ చేశాడని.. కాంగ్రెస్ కార్యకర్తకు చీర కట్టిన బీజేపీ కార్యకర్తలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్ఫింగ్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు స్థానిక బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తకు బహిరంగంగా చీర...
By అంజి Published on 24 Sept 2025 12:30 PM IST
బీసీలకు శుభవార్త..త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు
జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు
By Knakam Karthik Published on 24 Sept 2025 11:49 AM IST
పేలుడు కారణంగా పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు ఐదు బోగీలు
బలోచిస్తాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని దాష్త్ ప్రాంతంలో సోమవారం జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
By Knakam Karthik Published on 24 Sept 2025 11:26 AM IST














