తాజా వార్తలు - Page 296
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 10:10 AM IST
Tenth Exam Schedule: టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్పై వివాదం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 12 Dec 2025 10:07 AM IST
జపాన్లో 6.7 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది
By Knakam Karthik Published on 12 Dec 2025 9:55 AM IST
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ వి పాటిల్ (90) శుక్రవారం అనారోగ్యంతో మహారాష్ట్రలోని లాతూర్లో కన్నుమూశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 8:56 AM IST
హైదరాబాద్లో దారుణం..చిన్నారిపై అట్లకాడతో ట్యూషన్ టీచర్ దాడి
హైదరాబాద్ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హృదయ విదారక ఘటన బయటపడింది
By Knakam Karthik Published on 12 Dec 2025 8:37 AM IST
ఓటమికి కారణాలివే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
చండీగఢ్ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఎదురుదాడి చేసి 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్లు పేలవంగా బౌలింగ్...
By Medi Samrat Published on 12 Dec 2025 8:11 AM IST
ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ..జోర్డాన్, ఈథియోపియా, ఒమన్ సందర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 8:01 AM IST
పర్మిషన్ లేని బర్త్ డే పార్టీ.. దువ్వాడ దంపతులకు పోలీసుల షాక్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్హౌస్లో బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు
By Knakam Karthik Published on 12 Dec 2025 7:42 AM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:31 AM IST
అల్లూరి జిల్లాలో లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు..9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:04 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
By Knakam Karthik Published on 12 Dec 2025 6:34 AM IST














