తాజా వార్తలు - Page 264
ఆయుర్వేదం కోసం కేరళ వచ్చిన కెన్యా మాజీ ప్రధాని.. ఊహించని విషాదం
కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా భారత్ లో ప్రాణాలు వదిలారు.
By Medi Samrat Published on 15 Oct 2025 5:01 PM IST
ఎనిమిది రోజుల తర్వాత ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో హర్యానా ఐపీఎస్ అధికారి ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు
By Medi Samrat Published on 15 Oct 2025 4:57 PM IST
మహాభారతంలో ఐకానిక్ కర్ణుడు..నటుడు పంకజ్ ధీర్ క్యాన్సర్తో మృతి
'మహాభారత్'లో యోధుడు కర్ణుడి పాత్ర పోషించి ప్రసిద్ధి చెందిన నటుడు పంకజ్ ధీర్ అక్టోబర్ 15న మరణించారు
By Knakam Karthik Published on 15 Oct 2025 4:43 PM IST
ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్
ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 4:30 PM IST
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:57 PM IST
బీసీ కార్డు ప్లే చేసి మోసం చేస్తున్నారు..కిషన్రెడ్డిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:28 PM IST
Video: బీజేపీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 15 Oct 2025 2:21 PM IST
కేసీఆర్ ఫొటోతో వెళ్తే బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంది..అందుకే అలా వెళ్తున్నా: కవిత
కేసీఆర్ ఫొటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది..నైతికతగా భావించి కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నా..అని...
By Knakam Karthik Published on 15 Oct 2025 1:50 PM IST
బీహార్ ఎన్నికల్లో పోటీ చేయను: ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ పార్టీ (JSP) నాయకుడు ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 1:40 PM IST
ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత
తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు.
By అంజి Published on 15 Oct 2025 1:20 PM IST
'జాగృతి జనం బాట'.. కవిత జిల్లాల యాత్ర పోస్టర్ రిలీజ్
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో లేకుండానే రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశంగా...
By Knakam Karthik Published on 15 Oct 2025 12:35 PM IST
ప్రభుత్వ లైబ్రేరియన్ ఆత్మహత్య.. 3 నెలలుగా జీతం రాకపోవడంతో..
కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని “ఆరివు కేంద్రం” (నాలెడ్జ్ సెంటర్)లో 40 ఏళ్ల లైబ్రేరియన్ ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 15 Oct 2025 12:33 PM IST














