తాజా వార్తలు - Page 263
సీఎం రేవంత్పై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 16 Oct 2025 7:14 AM IST
42 శాతం బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
By Knakam Karthik Published on 16 Oct 2025 6:50 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు
పాత బుణాలు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 16 Oct 2025 6:37 AM IST
పొదుపు పండుగ వేడుకలకు ప్రధాని రాక
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది.
By Medi Samrat Published on 15 Oct 2025 9:20 PM IST
Andhra Pradesh : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 15 Oct 2025 8:30 PM IST
విరాట్ కోహ్లీకి సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. బస్సులోకి వెళ్ళగానే..!
బుధవారం భారత వైట్-బాల్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సీనియర్ పురుషుల జట్టులో తిరిగి చేరారు.
By Medi Samrat Published on 15 Oct 2025 7:40 PM IST
అనుమానం రాకుండా భార్యను చంపాడు.. ఆరు నెలల తర్వాత ఎలా దొరికాడంటే..?
బెంగళూరు పోలీసులు జనరల్ సర్జన్ అయిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు
By Medi Samrat Published on 15 Oct 2025 6:43 PM IST
పిల్లలకు బాదంపాలలో పురుగుల మందు కలిపి తాగించి.. ఆపై తండ్రి కూడా..
కోనసీమ జిల్లాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 15 Oct 2025 5:36 PM IST
అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 15 Oct 2025 5:30 PM IST
నకిలీ మద్యం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 15 Oct 2025 5:09 PM IST
ఆయుర్వేదం కోసం కేరళ వచ్చిన కెన్యా మాజీ ప్రధాని.. ఊహించని విషాదం
కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా భారత్ లో ప్రాణాలు వదిలారు.
By Medi Samrat Published on 15 Oct 2025 5:01 PM IST
ఎనిమిది రోజుల తర్వాత ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో హర్యానా ఐపీఎస్ అధికారి ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు
By Medi Samrat Published on 15 Oct 2025 4:57 PM IST














