తాజా వార్తలు - Page 246
నేటి నుంచి కార్తీక వైభవం.. దీపాల విశిష్ఠత, ఎన్ని వత్తులు ఉండాలో తెలుసా?
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం నేడు ప్రారంభం కానుంది. 'న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్' అని...
By అంజి Published on 22 Oct 2025 7:01 AM IST
రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Oct 2025 6:43 AM IST
ఏపీలో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
By అంజి Published on 22 Oct 2025 6:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగులకు శుభవార్తలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో...
By అంజి Published on 22 Oct 2025 6:09 AM IST
విద్యార్థిని చావబాదిన ఉపాధ్యాయుడు.. చేతులు మెలివేసి.. కాళ్లతో తన్నుతూ..
కర్ణాటకలోని శ్రీ గురు తిప్పేస్వామి ఆలయంలోని రెసిడెన్షియల్ వేద పాఠశాలలో ఒక సంస్కృత ఉపాధ్యాయుడు ఫోన్ వాడినందుకు ఒక విద్యార్థిని కొట్టడం, కాళ్లతో...
By Medi Samrat Published on 21 Oct 2025 9:30 PM IST
నిర్మాతతో విబేధాలు.. స్పందించిన 'ఓజీ’ దర్శకుడు
పవన్ కళ్యాణ్ 'ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి...
By Medi Samrat Published on 21 Oct 2025 9:00 PM IST
భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు...
By Medi Samrat Published on 21 Oct 2025 8:30 PM IST
చెరువులో పడి వృద్ధురాలు, ఆమె మనవరాలు మృతి
హైదరాబాద్లోని పీరం చెరువు వద్ద బట్టలు ఉతకడానికి నీటిలోకి వెళ్ళినప్పుడు ఒక మహిళ, ఆమె మనవరాలు నీటిలో మునిగి చనిపోయారు.
By Medi Samrat Published on 21 Oct 2025 7:49 PM IST
రియాజ్ ఎన్కౌంటర్.. డీజీపీని నివేదిక కోరిన హెచ్ఆర్సీ
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు అయిన నిజామాబాద్ రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.
By Medi Samrat Published on 21 Oct 2025 7:38 PM IST
కోనసీమ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణా సంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:54 PM IST
మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే : అసదుద్దీన్
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ...
By Medi Samrat Published on 21 Oct 2025 6:43 PM IST
చిక్కడపల్లిలో బాలిక ప్రాణం తీసిన అగ్నిమాపక వాహనం
సోమవారం రాత్రి చిక్కడపల్లిలోని అజామాబాద్లో 18 ఏళ్ల బాలిక అగ్నిమాపక వాహనం చక్రాల కింద నలిగి మరణించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:01 PM IST











