తాజా వార్తలు - Page 241
Rain Alert : ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 7:39 AM IST
Andrapradesh: నెట్వర్క్ హాస్పిటల్స్కు రూ.250 కోట్లు విడుదల
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ(నెట్వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:57 AM IST
ఏపీ విధానాలు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టండి..యూఏఈ టూర్లో సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విధానాలను, అనువైన పరిస్థితులను పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్లోని పారిశ్రామికవేత్తలకు...
By Knakam Karthik Published on 23 Oct 2025 6:51 AM IST
నేడు కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:44 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు...
By జ్యోత్స్న Published on 23 Oct 2025 6:38 AM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. దుమ్ము దులిపిన సిరాజ్, బుమ్రా
ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
By Medi Samrat Published on 22 Oct 2025 9:10 PM IST
సిద్ధరామయ్యపై కుమారుడి సంచలన ఆరోపణలు
కర్ణాటక రాజకీయాలను కదిలించే ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2025 8:20 PM IST
డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ
భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు.
By Medi Samrat Published on 22 Oct 2025 7:30 PM IST
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని...
By Medi Samrat Published on 22 Oct 2025 7:20 PM IST
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో ఐదు రోజులకు రెయిన్ అలర్ట్..!
నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్...
By Medi Samrat Published on 22 Oct 2025 7:12 PM IST
ఏపీ ప్రజలకు మరో గుడ్న్యూస్
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.
By Medi Samrat Published on 22 Oct 2025 6:46 PM IST
కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:46 PM IST














