తాజా వార్తలు - Page 177
మావోయిస్టులకు భారీ షాక్..ఛత్తీస్గఢ్లో ఆయుధాల తయారీ కేంద్రం ధ్వంసం
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 22 Dec 2025 1:08 PM IST
Hyderabad: అమ్మాయి విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచిన స్నేహితులు
బాలాపూర్లో ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో జరిగిన గొడవలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు కత్తితో పొడిచారు.
By అంజి Published on 22 Dec 2025 12:40 PM IST
ప్రకృతిని ధ్వంసం చేసే ఛాన్సే లేదు..ఆరావళికి ముప్పుపై కేంద్రం ప్రకటన
ఆరావళి పర్వతాల విషయంలో ప్రతిపక్షాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
By Knakam Karthik Published on 22 Dec 2025 12:10 PM IST
AndhraPradesh: 'అన్నను చంపిందని'.. పగతో వదినను చంపిన మరిది
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గతంలో తన అన్న హత్యకు వదినే కారణమని...
By అంజి Published on 22 Dec 2025 11:41 AM IST
'అమ్మ, నాన్న క్షమించండి'.. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థిని (20) శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 22 Dec 2025 10:46 AM IST
కలెక్టర్ టీనా దాబీని రీల్ స్టార్ అంటూ విద్యార్థుల కామెంట్స్..తర్వాత ఏమైందంటే?
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో కళాశాల ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన రాజకీయ మలుపు తిరిగింది.
By Knakam Karthik Published on 22 Dec 2025 10:45 AM IST
టేకాఫ్ అనంతరం సాంకేతిక సమస్య..ఢిల్లీకి తిరిగివచ్చిన ఎయిర్ ఇండియా విమానం
ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI887 టేకాఫ్ అనంతరం సాంకేతిక సమస్య తలెత్తడంతో, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం...
By Knakam Karthik Published on 22 Dec 2025 10:27 AM IST
కాసేపట్లో సీఎం రేవంత్ కీలక సమావేశం..ఆ ఎన్నికలపై ప్రధాన చర్చ
కమాండ్ కంట్రోల్ సెంటర్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు
By Knakam Karthik Published on 22 Dec 2025 10:23 AM IST
Bus Crash: ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం.. 16 మంది దుర్మరణం
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు.
By అంజి Published on 22 Dec 2025 10:19 AM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్లకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది....
By అంజి Published on 22 Dec 2025 10:12 AM IST
నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు..!
రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
By అంజి Published on 22 Dec 2025 10:04 AM IST
భారత్ ఇప్పటికే హిందూ దేశం.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: ఆర్ఎస్ఎస్ చీఫ్
భారతదేశం ఇప్పటికే హిందూ దేశమేనని, దానికి రాజ్యాంగ అనుమతి అవసరం లేదని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
By అంజి Published on 22 Dec 2025 9:29 AM IST














