తాజా వార్తలు - Page 167
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Dec 2025 4:27 PM IST
పవన్ మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి: షర్మిల
కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik Published on 3 Dec 2025 4:24 PM IST
కొన్నిసార్లు చట్టం మానవత్వం ముందు తలవంచాల్సి వస్తుంది : సుప్రీం
బంగ్లాదేశీయురాలన్న అనుమానంతో సోనాలి ఖాతూన్తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను జూన్ 27న బంగ్లాదేశ్కు పంపారు.
By Medi Samrat Published on 3 Dec 2025 4:17 PM IST
విషాదం..తెల్లారితే ఎన్నికల విధులు, రాత్రి గుండెపోటుతో ఎస్ఐ హఠాన్మరణం
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో విషాదం జరిగింది. తెల్లవారితే ఎన్నికల విధులకు వెళ్లడానికి సిద్ధమై స్టేషన్లో పడుకున్న ఓ సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై)...
By Knakam Karthik Published on 3 Dec 2025 3:11 PM IST
Hyderabad: మద్యం సేవించి పబ్లిక్ ప్లేసుల్లో అలా చేస్తున్నారా? అయితే ఈ శిక్ష తప్పదు
మద్యం సేవించి పబ్లిక్ ప్లేసుల్లో అదుపు తప్పుతున్న మందుబాబులకు వెస్ట్ జోన్ పోలీసులు షాక్ ఇచ్చారు
By Knakam Karthik Published on 3 Dec 2025 2:13 PM IST
పవన్కల్యాణ్ అప్పుడు, ఇప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే: కవిత
కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
By Knakam Karthik Published on 3 Dec 2025 1:48 PM IST
Hyderabad: ఆటోలో యువకుల డెడ్బాడీలు.. డ్రగ్స్ ఓవర్డోస్ కారణమని పోలీసుల అనుమానం
బుధవారం ఉదయం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో రైల్వే లైన్ కింద రోమన్ హోటల్ దగ్గర ఆటోలో అనుమానాస్పదంగా ఇద్దరి డెడ్బాడీలు కలకలం...
By అంజి Published on 3 Dec 2025 1:27 PM IST
ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు తాజాగా ప్రధాని నరేంద్ర...
By Knakam Karthik Published on 3 Dec 2025 1:10 PM IST
ప్రధాని మోదీ టీ అమ్ముతున్నట్టు AI వీడియో.. షేర్ చేసిన కాంగ్రెస్.. చెలరేగిన వివాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెడ్ కార్పెట్ కార్యక్రమంలో టీ అమ్ముతున్నట్లు చూపించే AI-జనరేటెడ్ వీడియోను కాంగ్రెస్ నాయకుడు
By అంజి Published on 3 Dec 2025 11:57 AM IST
శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలు ఆలస్యం..అయ్యప్ప భక్తుల ఆందోళన
శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన చేపట్టారు.
By Knakam Karthik Published on 3 Dec 2025 11:51 AM IST
హయత్నగర్లో మూగ బాలుడిపై వీధికుక్కల దాడి..ఘటనపై సీఎం రేవంత్ ఆరా
హయత్నగర్లో మూగబాలుడు ప్రేమ్చంద్పై వీధికుక్కల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
By Knakam Karthik Published on 3 Dec 2025 11:28 AM IST
వరంగల్ టెక్స్టైల్ పార్క్.. రూ.3,862 కోట్ల పెట్టుబడి.. 24,400 ఉద్యోగాల కల్పన
వరంగల్లో త్వరలో ప్రారంభం కానున్న ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్రా) పార్క్ వివిధ వస్త్ర కంపెనీల నుండి...
By అంజి Published on 3 Dec 2025 11:21 AM IST














