తాజా వార్తలు - Page 144
ఆస్తి కబ్జా ఆరోపణలు..ప్రముఖ నిర్మాతపై ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్పై కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 11 Nov 2025 10:46 AM IST
రెండ్రోజుల భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ, రేపు భూటాన్లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 10:31 AM IST
Delhi Blast : యూఏపీఏ, ఎక్స్ప్లోసివ్ చట్టాల కింద కేసు నమోదు
రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA-ఉఫా) కింద కేసు...
By Medi Samrat Published on 11 Nov 2025 9:57 AM IST
భీమవరంలో దారుణం.. తల్లి, సోదరుడిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి
భీమవరంలోని సుంకర పెద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన తల్లిని, తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు...
By అంజి Published on 11 Nov 2025 9:50 AM IST
ధర్మేంద్ర చికిత్సకు స్పందిస్తున్నారు, కోలుకుంటున్నారు: హేమ మాలిని
బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో...
By అంజి Published on 11 Nov 2025 8:55 AM IST
'భారత్పై టారిఫ్లు తగ్గిస్తాం'.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే భారత్పై అధికంగా టారిఫ్లు విధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
By అంజి Published on 11 Nov 2025 8:26 AM IST
Karimnagar: వికటించిన మధ్యాహ్న భోజనం.. 17 మంది విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 17 మంది..
By అంజి Published on 11 Nov 2025 8:06 AM IST
ఢిల్లీ పేలుడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో హై అలర్ట్
సోమవారం (నవంబర్ 10, 2025) నాడు తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడిన ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో..
By అంజి Published on 11 Nov 2025 7:33 AM IST
ఎర్రకోట పేలుడు.. i20 కారును నడుపుతున్న అనుమానితుడి మొదటి చిత్రం
సోమవారం రాత్రి ఎర్రకోట సమీపంలో కారు పేలి ఎనిమిది మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. తాజాగా అధికారుల దర్యాప్తులో..
By అంజి Published on 11 Nov 2025 7:21 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
By అంజి Published on 11 Nov 2025 7:02 AM IST
'పుల్వామాతో లింక్'.. ఎర్రకోట భారీ పేలుడు కేసులో కీలక పరిణామాలు
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా..
By అంజి Published on 11 Nov 2025 6:48 AM IST
తెలంగాణలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. స్పాట్లో 29 మంది ప్రయాణికులు
రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద..
By అంజి Published on 11 Nov 2025 6:32 AM IST














