నేను అలా అనలేదు, పూర్తిగా వక్రీకరించారు: మంత్రి సురేఖ
ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని మాట్లాడినట్లు జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు.
By Knakam Karthik Published on 16 May 2025 11:41 AM IST
యూకే కోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ..ఈసారి కూడా నో రిలీఫ్
రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 16 May 2025 11:23 AM IST
వీరయ్య చౌదరి కుటుంబానికి మంత్రి లోకేశ్ పరామర్శ
ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు.
By Knakam Karthik Published on 15 May 2025 1:30 PM IST
నష్టం పూడ్చే చర్యలు లేకపోతే జైలుకే..కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 15 May 2025 1:00 PM IST
రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త..త్వరలోనే ఆరోగ్య బీమా అమలు
ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 15 May 2025 12:15 PM IST
భారత వ్యోమగామి శుభాన్షు శోక్లా అంతరిక్ష యాత్ర వాయిదా.. కారణమేంటంటే?
భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు చేయాల్సిన ప్రయోగం వాయిదా పడిందని ఆక్సియం స్పేస్ ధృవీకరించింది
By Knakam Karthik Published on 15 May 2025 10:55 AM IST
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న 10 మంది
హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 15 May 2025 10:28 AM IST
మణిపూర్లో ఎదురుకాల్పులు..10 మంది మిలిటెంట్లు హతం
ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో బుధవారం రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ తూర్పు కమాండ్...
By Knakam Karthik Published on 15 May 2025 10:15 AM IST
రాష్ట్రంలో కొత్త బార్లకు నోటిఫికేషన్..జూన్ 6 వరకు గడువు
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 May 2025 9:37 AM IST
రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.
By Knakam Karthik Published on 15 May 2025 9:09 AM IST
జమ్మూకాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 15 May 2025 8:27 AM IST
Video: పాక్ ఆర్మీ కాన్వాయ్పై బలూచిస్తాన్ దాడి..14 మంది మృతి
పాకిస్థాన్ ఆర్మీ వాహనాలపై బలూచిస్థాన్ లిబరేషన్ కాల్పులు జరిపింది.
By Knakam Karthik Published on 15 May 2025 7:34 AM IST