ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 15 Dec 2025 1:05 PM IST
కాంగ్రెస్కు కాలం చెల్లిందని పల్లె ప్రజలు తేల్చిచెప్పారు: కేటీఆర్
అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారు...అని కేటీఆర్ ట్వీట్...
By Knakam Karthik Published on 15 Dec 2025 12:52 PM IST
భద్రాచలంలో మహిళ ఆత్మహత్య సెల్ఫీ వీడియో కలకలం
కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మహాజన మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు.
By Knakam Karthik Published on 15 Dec 2025 12:12 PM IST
విషాదం..రోడ్డు ప్రమాదంలో MBBS విద్యార్థిని మృతి, తండ్రికి తీవ్రగాయాలు
హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 15 Dec 2025 11:44 AM IST
లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ దంపతులు మృతి..శరీరాలపై కత్తి గాయాలు
హాలీవుడ్ డైరెక్టర్ రాబ్ రీనర్ (78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Knakam Karthik Published on 15 Dec 2025 11:15 AM IST
ఐపీఎస్ పూరన్ సూసైడ్ కేసులో సంచలనం..డీజీపీని తొలగించిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసులో హర్యానా డీజీపీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది
By Knakam Karthik Published on 15 Dec 2025 10:54 AM IST
మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్గాంధీ
దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు
By Knakam Karthik Published on 14 Dec 2025 9:16 PM IST
12 మందిని కాల్చి చంపిన ఘటన..నిందితుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తింపు
సిడ్నీలోని బోండి బీచ్లో జరిగిన ఘోరమైన సామూహిక కాల్పుల్లో పాల్గొన్న ముష్కరులలో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 8:40 PM IST
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం..ఏపీలో బార్క్ సెంటర్ ఏర్పాటు
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 14 Dec 2025 8:11 PM IST
ఉగ్రవాదాన్ని భారతదేశం ఏ మాత్రం సహించదు..సిడ్నీ బీచ్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ
బోండి బీచ్లో జరిగిన "భయంకరమైన ఉగ్రవాద దాడి" ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు .
By Knakam Karthik Published on 14 Dec 2025 7:29 PM IST
బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్
దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 7:00 PM IST
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 6:03 PM IST












