బెట్టింగ్ యాప్స్ కేసు..విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 5:20 PM IST
మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం
మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 4:50 PM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST
అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తాం, పద్మశ్రీ దక్కేలా వారిద్దరూ సహకరించాలి: సీఎం రేవంత్
పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ..అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:44 PM IST
Video: ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు, పాడె మోసిన సీఎం రేవంత్
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్లో అధికార లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:32 PM IST
ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన..12కి పెరిగిన మృతుల సంఖ్య
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగిందని, గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 1:29 PM IST
దేశ భద్రతపై రాజీలేదు, వారికి తగిన శిక్ష విధిస్తాం..పేలుడు ఘటనపై మోదీ హెచ్చరిక
భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 12:24 PM IST
జూబ్లీహిల్స్లో నాన్ లోకల్స్పై ECI సీరియస్..కేసులు నమోదు చేయాలని ఆదేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై స్థానికేతర కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం...
By Knakam Karthik Published on 11 Nov 2025 12:20 PM IST
రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 12:00 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 11:00 AM IST
ఆస్తి కబ్జా ఆరోపణలు..ప్రముఖ నిర్మాతపై ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్పై కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 11 Nov 2025 10:46 AM IST
రెండ్రోజుల భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ, రేపు భూటాన్లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 10:31 AM IST












