నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Hyderabad News, Jublieehills Bypoll, Minister Ponnam Prabhakar, Maganti Sunitha
    సునీత పట్ల జాలి పడుతున్నా..కానీ సెంటిమెంట్లతో ఓట్లు రావు: పొన్నం

    తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

    By Knakam Karthik  Published on 14 Oct 2025 12:41 PM IST


    National News, Haryana, IPS SUICIDE
    హర్యానా ఐపీఎస్‌ ఆత్మహత్య, డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం

    హర్యానా ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ కపూర్‌ను సెలవుపై పంపింది.

    By Knakam Karthik  Published on 14 Oct 2025 11:33 AM IST


    Telangana, Kaleshwaram Project, ACB, Engineers, Disproportionate Assets
    కాళేశ్వరం అవినీతి కేసు..మాజీ ఈఎన్సీ రూ.100 కోట్ల ఆస్తుల అటాచ్

    కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది

    By Knakam Karthik  Published on 14 Oct 2025 10:58 AM IST


    Crime News, Hyderabad, Domalaguda police station, Elderly couple attacked
    హైదరాబాద్‌లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్

    హైదరాబాద్‌లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది

    By Knakam Karthik  Published on 14 Oct 2025 10:39 AM IST


    Andrapradesh, Vishakapatnam, Google AI Hub, Cm Chandrababu, Nara Lokesh
    విశాఖలో చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్‌కు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం

    ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది.

    By Knakam Karthik  Published on 13 Oct 2025 5:20 PM IST


    Andrapradesh, Ap Government, Secretariat employees, promotions, Cabine Sub Committe
    సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

    By Knakam Karthik  Published on 13 Oct 2025 4:39 PM IST


    Crime News, Hyderabad, Meerpet, Madhavi murder case, Rachakonda Cp, Rangareddy Court
    మీర్‌పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు

    మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.

    By Knakam Karthik  Published on 13 Oct 2025 4:25 PM IST


    National News, Delhi, Former IAS officer Kannan Gopinathan, Congress, KC Venugopal
    కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి

    మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.

    By Knakam Karthik  Published on 13 Oct 2025 4:07 PM IST


    Andrapradesh, Ap Government, Animal Husbandry Dairy Development & Fisheries Department, lab technicians
    గుడ్‌న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు

    పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.

    By Knakam Karthik  Published on 13 Oct 2025 3:39 PM IST


    Hyderabad News, Jublieehills Bypoll, Ktr, Congress Government
    జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది: కేటీఆర్

    జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

    By Knakam Karthik  Published on 13 Oct 2025 3:11 PM IST


    National News, Jharkhand police, Hazaribagh forests, Maoist equipment
    హజారీబాగ్ అడవుల్లో భారీగా మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం

    హజారీబాగ్ జిల్లాలో జార్ఖండ్ పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు

    By Knakam Karthik  Published on 13 Oct 2025 2:12 PM IST


    Andrapradesh, Amaravati, Cm Chandrababu,  CRDA office
    సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

    By Knakam Karthik  Published on 13 Oct 2025 1:45 PM IST


    Share it