నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Hyderabad, Minister Sridhar Babu, television workers, Congress Government
    టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు

    టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 5:00 PM IST


    National News, Kerala, car accident, Three people died
    విషాదం..పందిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా, ముగ్గురు స్నేహితులు మృతి

    రళలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 4:30 PM IST


    Telangana, CM Revanth, Congress, Brs, Jubilee Hills By-Election
    తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 3:50 PM IST


    Crime News, Telangana, Hyderabad, Telangana Cyber ​​Security Bureau operation
    TGCSB స్పెషల్ ఆపరేషన్, దేశ వ్యాప్తంగా 81 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

    తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్‌ నేరగాళ్లను బంధించింది

    By Knakam Karthik  Published on 9 Nov 2025 2:45 PM IST


    Andrapradesh, Tirumala, TTD, Ambani, Reliance Industries
    2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన

    రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 2:26 PM IST


    Andrapradesh, Cyclone Montha, Central team, crop damage in Andhra Pradesh
    మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన

    రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 1:53 PM IST


    Andrapradesh, Amaravati, Cm Chandrababu, AP Cabinet meeting
    రేపు ఏపీ కేబినెట్ భేటీ..ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ

    రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 1:08 PM IST


    Andrapradesh, YS Sharmila, Polavaram project, Nallamala Sagar, CM Chandrababu, Irrigation projects
    సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 12:22 PM IST


    National News, Himachalpradesh, BJP MLA Hans Raj, Pocso case, Sexual Assault, Minor Girl
    రాష్ట్రంలో సంచలనం..బీజేపీ ఎమ్మెల్యేపై రేప్, కిడ్నాప్, పోక్సో కేసు

    బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు కావడం హిమాచల్ ప్రదేశ్‌ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 11:14 AM IST


    National News, Madhyapradesh, Rahul Gandhi, Election Commission, Special Intensive Revision
    ఓట్ల దొంగతనాన్ని కప్పిపుచ్చేందుకే SIR..మరోసారి రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్

    ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాల సవరణ అనేది ఓట్ల దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 10:58 AM IST


    Hyderabad News, Jubilee Hills Constituency By-Election, Former Minister Harishrao, Brs, Congress
    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ: హరీశ్‌రావు

    రేవంత్‌రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 10:37 AM IST


    Andrapradesh, CM Chandrababu, Sree Charani, Mithali Raj, Indian Womens Cricket Team, Womens World Cup, Nara Lokesh
    సీఎం చంద్రబాబును క‌లిసిన 'వ‌ర‌ల్డ్ క‌ప్' స్టార్‌..!

    తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

    By Knakam Karthik  Published on 7 Nov 2025 1:30 PM IST


    Share it