హైదరాబాద్లో దారుణం..8 ఏళ్ల బాలికపై అత్యాచారం
హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 10 Oct 2025 9:23 AM IST
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST
ట్రంప్ ఆశలతో ఉత్కంఠ.. నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ దృష్టి
ఒస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్లో ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత...
By Knakam Karthik Published on 10 Oct 2025 9:00 AM IST
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్పూర్లో ఇద్దరు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది
By Knakam Karthik Published on 10 Oct 2025 8:28 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 7:54 AM IST
సోలార్ ప్యానెళ్లు పెడితే రూ.కోటి..తెలంగాణలోని 8 గ్రామాలకు కేంద్రం బంపరాఫర్
తెలంగాణలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ను ప్రకటించింది
By Knakam Karthik Published on 10 Oct 2025 7:31 AM IST
ఏపీలో ఇవాళ్టి నుంచి ఓపీ, ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి
By Knakam Karthik Published on 10 Oct 2025 7:13 AM IST
మరో డీఎస్సీ నోటిఫికేషన్పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 6:50 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి
అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు
By జ్యోత్స్న Published on 10 Oct 2025 6:37 AM IST
ప్రైవేట్ కాలేజీలకు రూ.300 కోట్లు బకాయిలు..సర్కార్ హామీతో బంద్ వాయిదా
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య కారణంగా అక్టోబర్ 13 నుండి జరగాల్సిన ప్రతిపాదిత కళాశాల బంద్ను అక్టోబర్ 23కి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 1:30 PM IST
విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..ప్రభుత్వానికి కవిత వార్నింగ్
గ్రూప్-1 విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 12:49 PM IST
గ్రూప్-1 నియామకాలపై సుప్రీంలో తెలంగాణ సర్కార్కు మరోసారి ఊరట
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఉపశమనం లభించింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 12:03 PM IST












