బీసీసీఐ అధ్యక్షుడి పదవికి పోటీ వార్తలు..సచిన్ ఏమన్నారంటే?
భారత క్రికెట్ బోర్డు (BCCI) అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తున్నారని వస్తున్న పుకార్లకు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెరదించాడు.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:20 AM IST
Telangana: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు..టీజీపీఎస్సీ కీలక నిర్ణయం
గ్రూప్-1పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 12 Sept 2025 7:41 AM IST
భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు
By Knakam Karthik Published on 12 Sept 2025 7:29 AM IST
రిజర్వేషన్ల బిల్లుకు కాదు..పంచాయతీ రాజ్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం,2025 బిల్లు పై గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ సంతకం చేయడంతో గెజిట్ విడుదలయ్యింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 7:09 AM IST
రైతులకు శుభవార్త..రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా
ఆంధప్రదేశ్లో యూరియా కోసం అవస్థలు పడుతోన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త అందించారు
By Knakam Karthik Published on 12 Sept 2025 6:54 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు
అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 12 Sept 2025 6:38 AM IST
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం: పొంగులేటి
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 2:00 PM IST
IMA నిరసనలు..వారు ఇక 'డాక్టర్' ప్రిఫిక్స్ను ఉపయోగించకుండా కేంద్రం నిషేధం
ఫిజియోథెరపిస్టులు 'డాక్టర్' అనే ఉపసర్గను ఉపయోగించకుండా కేంద్రం నిషేధించింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 1:32 PM IST
యువత నమ్మకాన్ని వమ్ముజేశారు, ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి: కేటీఆర్
గ్రూప్-1 అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 1:00 PM IST
మధ్యప్రదేశ్లో కుబేర మూవీ రిపీట్..వంట మనిషి ఖాతాతో రూ.40 కోట్ల లావాదేవీలు
ఒక ధాబాలో నెలకు రూ.10,000 జీతంతో పనిచేస్తున్న భిండ్ నివాసి రవీంద్ర సింగ్ చౌహాన్ తన పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతాలో రూ.40.18 కోట్ల లావాదేవీలు జరిగాయని...
By Knakam Karthik Published on 11 Sept 2025 12:20 PM IST
వేగంగా నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు..22 మంది సురక్షితంగా భారత్కు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 11 Sept 2025 11:56 AM IST
సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలపై పోలీసుల కేసులు..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన కంప్లయింట్స్పై కేసులు నమోదు చేసే ముందు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 11:16 AM IST