నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Hyderabad News, Nampally Ground, Numaish, CM Revanth, Exhibition
    భాగ్యనగర ప్రజలకు శుభవార్త..న్యూ ఇయర్ రోజే 'నుమాయిష్' షురూ

    జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది.

    By Knakam Karthik  Published on 26 Dec 2025 12:09 PM IST


    Telangana, Kcr, Brs, Congress Government, Cm Revanth, Politics
    ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ కీలక మీటింగ్

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

    By Knakam Karthik  Published on 26 Dec 2025 11:46 AM IST


    National News, Delhi, Congress Working Committee, Congress, Bjp, MGNREGA, Mahatma Gandhi
    రేపు సీడబ్ల్యూసీ కీలక మీటింగ్..ఎల్లుండి కొత్త ఉపాధి చట్టంపై దేశవ్యాప్త ఆందోళనలు

    రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.

    By Knakam Karthik  Published on 26 Dec 2025 11:35 AM IST


    National News, Uttarpradesh, Lucknow, Two sisters died, pet dog
    పెంపుడు కుక్క అనారోగ్యంతో.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

    ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ...

    By Knakam Karthik  Published on 26 Dec 2025 10:30 AM IST


    National News, Uttar Pradesh, Gurugram, woman Murder, marriage proposal
    పెళ్ళైన మహిళకు మ్యారేజ్ ప్రపోజల్.. ఆ తర్వాత కాల్చి చంపారు

    పెళ్ళైన మహిళను పెళ్లి చేసుకుంటావా అని వెంటపడ్డారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను కాల్చి చంపేశారు.

    By Knakam Karthik  Published on 26 Dec 2025 9:50 AM IST


    International News,  Toronto, Scarborough University, Indian student, Shivank Awasthi
    కెనడాలో భారతీయ విద్యార్థిని చంపేశారు

    భారత విద్యార్థి 20 ఏళ్ల శివంక్ అవస్థి మృతి చెందడం పట్ల టొరంటోలోని భారత కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది

    By Knakam Karthik  Published on 26 Dec 2025 9:42 AM IST


    International News, Donald Trump, America, Nigeria, ISIS terrorists
    బాంబులు వేయించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్

    నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికన్ దళాలు వైమానిక దాడులు నిర్వహించాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు

    By Knakam Karthik  Published on 26 Dec 2025 9:34 AM IST


    Cinema News, Entertainment, War-2 Movie, Producer Naga Vamsi
    వార్-2 నష్టాలపై నాగవంశీ అఫీషియల్ కామెంట్స్!

    నాగ వంశీ సినిమా వ్యాపారం గురించి అధికారిక వివరణ ఇచ్చారు

    By Knakam Karthik  Published on 26 Dec 2025 8:59 AM IST


    Crime News,  Rajasthan, Udaipur, Gang Rape, Private Employee
    దారుణం..కదులుతున్న కారులో మహిళపై ముగ్గురు అత్యాచారం

    ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీ మేనేజర్‌పై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు బుధవారం తెలిపారు

    By Knakam Karthik  Published on 26 Dec 2025 8:44 AM IST


    National News, Delhi, Central Government, Anti Terror Conference, Union Home Minister Amit Shah
    ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా

    ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.

    By Knakam Karthik  Published on 26 Dec 2025 7:47 AM IST


    Hyderabad New, GHMC, GHMC Delimitation, Final Notification
    జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై ఫైనల్ నోటిఫికేషన్ విడుదల

    జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

    By Knakam Karthik  Published on 26 Dec 2025 7:37 AM IST


    National News, Indian Railways, Department of Railways, ticket fare hiked, Passengers
    ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి

    రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

    By Knakam Karthik  Published on 26 Dec 2025 7:12 AM IST


    Share it