జూబ్లీహిల్స్లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది: కేటీఆర్
జూబ్లీహిల్స్లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:11 PM IST
హజారీబాగ్ అడవుల్లో భారీగా మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం
హజారీబాగ్ జిల్లాలో జార్ఖండ్ పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 13 Oct 2025 2:12 PM IST
సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 1:45 PM IST
బిహార్ రంజీ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
2025-26 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ రెండు రౌండ్లకు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు
By Knakam Karthik Published on 13 Oct 2025 1:18 PM IST
IRCTC స్కామ్ కేసులో లాలూ ఫ్యామిలీకి కోర్టులో ఎదురుదెబ్బ
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:47 PM IST
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 13 Oct 2025 12:24 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు...
By Knakam Karthik Published on 10 Oct 2025 1:30 PM IST
కీలక మలుపు తీసుకున్న భారత్–అఫ్గానిస్తాన్ సంబంధాలు
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కీలక మలుపు తీసుకున్నాయి.
By Knakam Karthik Published on 10 Oct 2025 12:58 PM IST
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 10 Oct 2025 12:19 PM IST
బంజారాహిల్స్లో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం చేసుకుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 10:57 AM IST
ఏమీ చేయకుండానే ఒబామాకు నోబెల్ ఇచ్చారు, నేను 8 యుద్ధాలు ముగించా: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 10:15 AM IST












