శంషాబాద్లో రూ.500 కోట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో 500 కోట్ల రూపాయల విలువైన 12 ఎకరాల భూమిని శనివారం స్వాధీనం చేసుకుంది
By Knakam Karthik Published on 13 Sept 2025 2:55 PM IST
సర్కార్ నడుపుతున్నరా? సర్కస్ నడుపుతున్నరా?..కాంగ్రెస్పై కేటీఆర్ ఆగ్రహం
యాకుత్పురాలోని మ్యాన్హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ స్పందించారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 2:48 PM IST
గోదావరి పుష్కరాల శాశ్వత ప్రాతిపదిక ఏర్పాట్లపై సీఎం కీలక ఆదేశాలు
గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు
By Knakam Karthik Published on 12 Sept 2025 2:35 PM IST
బస్పాస్లకు బైబై..స్మార్ట్ కార్డులు లాంఛ్ చేసే యోచనలో TGSRTC
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ పాస్ల కోసం స్మార్ట్ కార్డులను విడుదల చేయనుంది
By Knakam Karthik Published on 12 Sept 2025 11:43 AM IST
అమరావతి గ్రీన్ సిటీ కోసం సర్కార్ చర్యలు..జపాన్లో రాష్ట్ర బృందం పర్యటన
అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Knakam Karthik Published on 12 Sept 2025 10:53 AM IST
పార్టీ మారలేదని స్పీకర్కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ..బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాం..పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 9:56 AM IST
కొడుకు, భార్య ముందే భారత సంతతి వ్యక్తి తలనరికిన అమెరికన్
అమెరికాలోని డల్లాస్లోని మోటెల్లో జరిగిన దిగ్భ్రాంతికరమైన దాడిలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 9:26 AM IST
కొండచిలువను వేటాడి వండుకుని తిన్న ఇద్దరు..తర్వాత జరిగింది ఇదే!
కేరళలోని పనపుళలో ఇద్దరు వ్యక్తులు కొండచిలువను వేటాడి మాంసం వండుకుని తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:52 AM IST
బీసీసీఐ అధ్యక్షుడి పదవికి పోటీ వార్తలు..సచిన్ ఏమన్నారంటే?
భారత క్రికెట్ బోర్డు (BCCI) అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తున్నారని వస్తున్న పుకార్లకు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెరదించాడు.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:20 AM IST
Telangana: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు..టీజీపీఎస్సీ కీలక నిర్ణయం
గ్రూప్-1పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 12 Sept 2025 7:41 AM IST
భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు
By Knakam Karthik Published on 12 Sept 2025 7:29 AM IST
రిజర్వేషన్ల బిల్లుకు కాదు..పంచాయతీ రాజ్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం,2025 బిల్లు పై గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ సంతకం చేయడంతో గెజిట్ విడుదలయ్యింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 7:09 AM IST