అర్జున్ ఆన్ డ్యూటీ..విశాఖ రైల్వేస్టేషన్లో 'రోబో కాప్' సేవలు
రైల్వేశాఖలో తొలిసారిగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో'రోబో కాప్'ను సేవల్లోకి తీసుకొచ్చారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 12:40 PM IST
తెలంగాణలో మహాలక్ష్మీ స్కీమ్లో మరో కీలక మార్పు..స్మార్ట్కార్డు పంపిణీకి రంగం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి
By Knakam Karthik Published on 23 Jan 2026 12:16 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ఈడీ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి శుక్రవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 11:31 AM IST
నాకు హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు: కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోసిపుచ్చారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 11:15 AM IST
Madhyapradesh: 23 మంది చనిపోయిన ఘటన మరవకముందే..మరో 22 మందికి అస్వస్థత
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటిని సేవించి కనీసం 22 మంది అస్వస్థతకు గురయ్యారు
By Knakam Karthik Published on 23 Jan 2026 11:00 AM IST
యూనియన్ బడ్జెట్ 2026లో మధ్యతరగతి కుటుంబాలకు గేమ్చేంజర్గా మారే 6 కీలక అప్గ్రేడ్స్
యూనియన్ బడ్జెట్–2026లో న్యూ ట్యాక్స్ రిజీమ్ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు...
By Knakam Karthik Published on 23 Jan 2026 10:47 AM IST
భారత్లో జరిగే టీ-20 వరల్డ్కప్ మ్యాచ్ను బహిష్కరించిన బంగ్లాదేశ్
భారతదేశంలో జరిగే 2026 T20 ప్రపంచ కప్ను బంగ్లాదేశ్ బహిష్కరించింది
By Knakam Karthik Published on 22 Jan 2026 9:40 PM IST
Hyderabad: న్యూ ఇయర్ వేళ తాగి వాహనాలు నడిపిన 270 మందికి జైలు శిక్ష
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా 'డ్రంక్ అండ్ డ్రైవ్'పై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లను నిర్వహించారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 9:25 PM IST
3 వారాల్లో రూ.54 కోట్లు చెల్లించాల్సిందే..గీతం వర్సిటీకి హైకోర్టు ఆదేశం
గీతం యూనివర్సిటీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు 118 కోట్ల రూపాయల విద్యుత్ బకాయి పడిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 22 Jan 2026 8:59 PM IST
చింతలపూడి ఎత్తిపోతలు పూర్తి చేసి సాగు, తాగు నీరందిస్తాం: మంత్రి నిమ్మల
విజయవాడ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 8:41 PM IST
దావోస్లో తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి భేటీ..రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై చర్చలు
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 7:23 PM IST
ఆ ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేయండి..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థల పురోగతిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 6:25 PM IST












