ప్లేయర్లు, జర్నలిస్టులకు భారత్ సురక్షితం కాదు..ప్రపంచకప్లో పాల్గొనకపోవడంపై బంగ్లాదేశ్ ప్రకటన
భారత్లో జరగనున్న ప్రపంచకప్లో తమ జట్టు పాల్గొనడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 25 Jan 2026 8:49 AM IST
బండి సంజయ్, అర్వింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు
By Knakam Karthik Published on 25 Jan 2026 8:28 AM IST
అలర్ట్..ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది.
By Knakam Karthik Published on 25 Jan 2026 7:57 AM IST
మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జ్లను నియమించిన బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని...
By Knakam Karthik Published on 25 Jan 2026 7:22 AM IST
రాష్ట్ర ప్రజలకు శుభవార్త..విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం కీలక ప్రకటన
విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 25 Jan 2026 7:11 AM IST
వారఫలాలు: తేది 25-01-2026 నుంచి 31-01-2026 వరకు
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి.
By Knakam Karthik Published on 25 Jan 2026 6:47 AM IST
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు విచారణ..ఎన్జీటీ ఉత్తర్వులపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది
By Knakam Karthik Published on 23 Jan 2026 5:20 PM IST
దారుణం..4 ఏళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడి
మహారాష్ట్రలోని బద్లాపూర్లో నాలుగేళ్ల ప్రీ-ప్రైమరీ విద్యార్థినిపై ఆమె స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 23 Jan 2026 4:10 PM IST
Tirumala: కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ తుది చార్జ్షీట్
సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐయ సిట్ తుది చార్జ్షీట్ దాఖలు చేసింది.
By Knakam Karthik Published on 23 Jan 2026 3:11 PM IST
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్కు షాక్..బైక్ టాక్సీలపై నిషేధం ఎత్తివేసిన హైకోర్టు
కర్ణాటక హైకోర్టు శుక్రవారం రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది
By Knakam Karthik Published on 23 Jan 2026 2:40 PM IST
ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన పవన్కల్యాణ్ కుమారుడు..ఎందుకుంటే?
పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 1:45 PM IST
రిటైర్ అయినా వదిలిపెట్టం..అధికారులు, పోలీసులకు హరీశ్రావు వార్నింగ్
చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్రావు వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 23 Jan 2026 1:20 PM IST












