హైదరాబాద్ - Page 53
జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..పెట్రోల్ పోసుకున్న కాంట్రాక్టర్లు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు కాంట్రాక్టర్లు నిరసనలకు దిగారు.
By Medi Samrat Published on 9 Jan 2025 4:00 PM IST
MeTimeOnMyMetro: మీలోని క్రియేటివిటీని ప్రదర్శించేందుకు అద్భుత అవకాశం
రోజూ లక్షలాది మంది ప్రయాణికులు వినియోగించే మెట్రో రైలు ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
By అంజి Published on 9 Jan 2025 8:29 AM IST
Video : మాదాపూర్లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని మాదాపూర్ డి-మార్ట్ సమీపంలోని కృష్ణా కిచెన్ రెస్టారెంట్లో బుధవారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 7:19 PM IST
Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
సంక్రాంతి పండుగ సమయంలో పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.
By అంజి Published on 8 Jan 2025 1:39 PM IST
Hyderabad: విద్యార్థినులను అనుచితంగా తాకిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు
హైదరాబాద్ నగరంలో మరో కీచక ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థినులను అనుచితంగా తాకాడు. కుషాయిగూడ పోలీసు పరిధిలోని ఏఎస్ రావు...
By అంజి Published on 8 Jan 2025 11:16 AM IST
హైడ్రా పోలీసు స్టేషన్ వచ్చేస్తోంది
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) డిపార్ట్మెంట్ కింద కొత్త పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ...
By Medi Samrat Published on 7 Jan 2025 8:32 PM IST
ఆయన్ను కలవడానికి మాత్రం అల్లు అర్జున్ కు అనుమతి ఇవ్వలేదు
నటుడు అల్లు అర్జున్ శ్రీతేజ్ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అల్లు అర్జున్ పర్యటన కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
By Medi Samrat Published on 7 Jan 2025 4:50 PM IST
శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి బేగంపేట్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు.
By అంజి Published on 7 Jan 2025 10:27 AM IST
Prajavani: హైడ్రాకు 83 ఫిర్యాదులు.. పరిష్కారానికి 3 వారాల గడువు
సామాన్య ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులకు మూడు వారాల గడువు విధించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
By అంజి Published on 7 Jan 2025 9:02 AM IST
Hyderabad: చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ను సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
By అంజి Published on 6 Jan 2025 1:20 PM IST
Hyderabad: చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడే ప్రారంభం.. సంక్రాంతి స్పెషల్ రైళ్లు ఇక్కడి నుంచే..
సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం వర్చువల్గా ప్రారంభిస్తారు.
By అంజి Published on 6 Jan 2025 6:56 AM IST
CMR కాలేజీ ఘటన: ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కండ్లకోయలోని సీఎంఆర్ బాలికల హాస్టల్లో కొద్దిరోజుల క్రితం కాలేజీ ఆవరణలో పెద్దఎత్తున విద్యార్థినుల నిరసనలు తెలిపారు.
By అంజి Published on 5 Jan 2025 8:00 PM IST