దేశంలో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగు కాకముందే కొత్తగా జికా వైరస్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకు కారణమవుతోంది. జర్నల్ ఆఫ్ ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించిన కథనం ప్రకారం.. జూన్ 2022 అధ్యయనంలో13 రాష్ట్రాల్లోని 1475 మంది రోగుల నుంచి సేకరించిన నమూనాలలో 188...