క్రైం - Page 543

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
సికింద్రాబాద్‌: పబ్లిక్‌ టాయిలెట్‌లో మహిళ మృతదేహం
సికింద్రాబాద్‌: పబ్లిక్‌ టాయిలెట్‌లో మహిళ మృతదేహం

సికింద్రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మార్కెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బైబిల్‌ హౌస్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలో పబ్లిక్‌ టాయిలెట్‌లో ఓ మహిళ మృతదేహం...

By సుభాష్  Published on 8 Sept 2020 3:56 PM IST


ఇంట్లో పేలిన బాంబు.. ఇద్దరి మృతి
ఇంట్లో పేలిన బాంబు.. ఇద్దరి మృతి

పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఇంట్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 7 Sept 2020 3:05 PM IST


యూపీలో దారుణం : పోలీసులు చూస్తూ ఉండగానే..!
యూపీలో దారుణం : పోలీసులు చూస్తూ ఉండగానే..!

ఖుషి నగర్, ఉత్తరప్రదేశ్ : ఓ స్కూల్ టీచర్ ను చంపేశాడన్న అభియోగాలు ఓ వ్యక్తిపై నమోదయ్యాయి. ఆ వ్యక్తిని నడిరోడ్డులోనే అందరూ కలిసి చంపేసిన ఘటన...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2020 2:16 PM IST


నాకు ఓడిపోవాలని లేదు .. బై బావా సంతోషంగా ఉండు
'నాకు ఓడిపోవాలని లేదు .. బై బావా సంతోషంగా ఉండు'

మెదక్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆరు నెలలకే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కొల్చారంలో చోటు చేసుకుంది....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 6 Sept 2020 4:04 PM IST


ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

దేశంలో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా...

By సుభాష్  Published on 6 Sept 2020 11:54 AM IST


ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య.. ముగ్గురు మైనర్ అమ్మాయిలు కూడా..!
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య.. ముగ్గురు మైనర్ అమ్మాయిలు కూడా..!

గుజరాత్ రాష్ట్రం లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దాహోద్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్...

By సుభాష్  Published on 5 Sept 2020 2:11 PM IST


పేలిన గ్యాస్‌పైపు లైన్‌.. 11 మంది మృతి
పేలిన గ్యాస్‌పైపు లైన్‌.. 11 మంది మృతి

బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. రాజధాని ఢాకాలో ఓ గ్యాస్‌ పైపులైన్‌ పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 Sept 2020 1:17 PM IST


విషాదం: కుటుంబాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం
విషాదం: కుటుంబాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీలేరు సమీపంలో కేవీపల్లి మండలం గ్యారంపల్లి సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ...

By సుభాష్  Published on 5 Sept 2020 1:15 PM IST


హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు యువకులు మృతి
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు లోయలో పడి నలుగురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఖరెగలాలో ఒక బొలెరో...

By సుభాష్  Published on 5 Sept 2020 12:19 PM IST


హైదరాబాద్‌లో రౌడీషీటర్‌ దారుణ హత్య
హైదరాబాద్‌లో రౌడీషీటర్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మైలార్‌దేవునిపల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అన్సారీరోడ్‌లో నివాసం ఉండే...

By సుభాష్  Published on 5 Sept 2020 11:18 AM IST


బ్రేకింగ్‌: బస్సు - ట్రక్కు ఢీకొని ఏడుగురు కూలీలు మృతి
బ్రేకింగ్‌: బస్సు - ట్రక్కు ఢీకొని ఏడుగురు కూలీలు మృతి

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని...

By సుభాష్  Published on 5 Sept 2020 9:41 AM IST


ఆడపిల్లలు పుట్టారని.. లోకం చూడని పసికవలలకు పురుగుల మందు తాగించిన తండ్రి
ఆడపిల్లలు పుట్టారని.. లోకం చూడని పసికవలలకు పురుగుల మందు తాగించిన తండ్రి

ఆడపిల్లలను సంరక్షించాలని ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు అవలంభిస్తు ఆడపిల్లలకు అనేక రాయితులు కల్పిస్తూ వారికి కోసం అనేక చర్యలు చేపడుతుంది. అయినప్పటికి...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 Sept 2020 2:04 PM IST


Share it