క్రైం - Page 544

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. తొమ్మిది మంది మృతి
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. తొమ్మిది మంది మృతి

తమిళనాడులోని దారుణం చోటుచేసుకుంది. కడలూరులోని ఓ టపాసుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యజమానితో పాటు అందులో పని చేస్తున్న ఎనిమిది మంది...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 Sept 2020 1:28 PM IST


ప్రియురాలి చితిలో పడి యువకుడు ఆత్మహత్య
ప్రియురాలి చితిలో పడి యువకుడు ఆత్మహత్య

తండ్రి సెల్‌ఫోన్‌ కొనలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా.. తన ప్రేయసి మరణాన్ని తట్టుకోలేని ఓ యువకుడు ఆమె చితిపై పడి సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 Sept 2020 12:31 PM IST


కర్నూల్‌లో యాసిడ్‌ దాడి కలకలం.. యువ‌కుడిపై ప్రేయ‌సి యాసిడ్ దాడి
కర్నూల్‌లో యాసిడ్‌ దాడి కలకలం.. యువ‌కుడిపై ప్రేయ‌సి యాసిడ్ దాడి

కర్నూల్‌ జిల్లా నంద్యాలలో యాసిడ్‌ దాడి కలకలం రేగింది. ప్రేమించిన వాడు తనను కాదని మరో యువతిని వివాహం చేసుకున్నాడనే కోపంతో.. ప్రేయసి ప్రియుడిపై యాసిడ్‌...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 Sept 2020 11:10 AM IST


భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం
భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం

ఈ మధ్య అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా.. అగ్ని ప్రమాదాల కారణంగా భారీ నష్టంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తమిళనాడులో...

By సుభాష్  Published on 4 Sept 2020 10:44 AM IST


బ్రేకింగ్‌: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
బ్రేకింగ్‌: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం...

By సుభాష్  Published on 4 Sept 2020 8:57 AM IST


కృష్ణా జిల్లాలో పేలుడు.. తండ్రీకొడుకులు మృతి
కృష్ణా జిల్లాలో పేలుడు.. తండ్రీకొడుకులు మృతి

కృష్ణా జిల్లాలో పేలుడు జరిగింది. గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ఫ్లైవుడ్‌ కంపెనీలో ఖాళీ కెమెకల్‌ డబ్బాలు పేలడంతో తండ్రీ కొడుకులు మృతి...

By సుభాష్  Published on 3 Sept 2020 10:46 PM IST


సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..సర్పంచ్‌ సహా ముగ్గురు మృతి
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..సర్పంచ్‌ సహా ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి...

By సుభాష్  Published on 3 Sept 2020 10:39 PM IST


పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి.. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి
పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి.. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలులో బ్యానర్లు కట్టేందుకు...

By సుభాష్  Published on 2 Sept 2020 9:46 AM IST


వరంగల్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
వరంగల్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పసరగొండ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు....

By సుభాష్  Published on 2 Sept 2020 7:26 AM IST


తప్పు ఎవరిది..? ఈ రోడ్డు ప్రమాదం వీడియో చూశాక మీ అభిప్రాయం మారిపోతుంది
తప్పు ఎవరిది..? ఈ రోడ్డు ప్రమాదం వీడియో చూశాక మీ అభిప్రాయం మారిపోతుంది

మనం ప్రతి నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తుంటాం. జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలు సోషల్‌ మీడియాలో సీసీ పుటేజీ వీడియోలు చూస్తూ ఏదో ఒక అభిప్రాయం...

By సుభాష్  Published on 30 Aug 2020 5:54 PM IST


బంజారాహిల్స్‌: సంచిలో వృద్ధురాలి మృతదేహం
బంజారాహిల్స్‌: సంచిలో వృద్ధురాలి మృతదేహం

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రోడ్‌ నెంబర్‌ 2లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని ఓ సంచిలో దుప్పటితో చుట్టి...

By సుభాష్  Published on 30 Aug 2020 3:47 PM IST


చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు మండలం బలిజపల్లి సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు...

By సుభాష్  Published on 30 Aug 2020 11:31 AM IST


Share it