క్రైం - Page 41
దారుణం.. 3 ఏళ్ల కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఆపై తాను కూడా..
రాజస్థాన్లోని జోధ్పూర్లోని వారి ఇంట్లో శనివారం ఒక మహిళ, ఆమె 3 సంవత్సరాల కుమార్తె అనుమానాస్పదంగా కాలిపోయిన స్థితిలో కనిపించారు.
By అంజి Published on 26 Aug 2025 7:34 AM IST
నోటిలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు హృదయ విదారకమైన సంఘటనను చూశారు.
By Medi Samrat Published on 25 Aug 2025 8:00 PM IST
10 సార్లు ఇంటి నుంచి పారిపోయిన వివాహిత.. 15 రోజులు అక్కడ.. పదిహేను రోజులు ఇక్కడ ఉంటానంటూ..
ప్రేమ గుడ్డిది అని అంటారు. ఇదే నిజమైంది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి 10 సార్లు పారిపోయింది.
By Medi Samrat Published on 25 Aug 2025 4:43 PM IST
ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్యాంకర్.. ఎగిరిపడ్డ భక్తులు.. 8 మంది దుర్మరణం.. 45 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు...
By అంజి Published on 25 Aug 2025 12:26 PM IST
Andrapradesh: కంటెయినర్ నుంచి రూ.1.80 కోట్ల విలువైన 255 ల్యాప్టాప్లు చోరీ
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి 255 ల్యాప్టాప్లు దొంగిలించబడ్డాయని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 25 Aug 2025 11:21 AM IST
గుంటూరులో దారుణం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
గుంటూరులోని నల్లపాడు పోలీసులు.. సంచలనం సృష్టించిన హత్య కేసును 14 గంటల్లోనే ఛేదించారు.
By అంజి Published on 25 Aug 2025 9:11 AM IST
మహిళపై తాంత్రికుడు అత్యాచారం.. గర్భం దాల్చడానికి సహాయం చేస్తానని..
ఉత్తరప్రదేశ్లోని మధురలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నౌఝీల్ ప్రాంతంలో గర్భం దాల్చడానికి సహాయం చేసే నెపంతో
By అంజి Published on 25 Aug 2025 7:37 AM IST
హైదరాబాద్లో వరుస విద్యుత్ షాక్ ఘటనలు..వారం రోజుల్లో 9 మంది మృతి
హైదరాబాద్ వ్యాప్తంగా వరుసగా జరిగిన విద్యుత్ షాక్ సంఘటనలలో మరో వ్యక్తి మరణించడంతో, వారం రోజుల్లో మొత్తం మరణాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
By Knakam Karthik Published on 24 Aug 2025 5:45 PM IST
పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఏడుగురు దుర్మరణం
శనివారం రాత్రి హోషియార్పూర్-జలంధర్ రోడ్డులోని మాండియాలా అడ్డా సమీపంలో పికప్ వాహనం ఢీకొన్న తరువాత ఎల్పిజి ట్యాంకర్ పేలి ఏడుగురు మరణించగా, 15 మంది...
By అంజి Published on 24 Aug 2025 12:51 PM IST
హైదరాబాద్లో కలకలం.. భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసిన భర్త
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 24 Aug 2025 8:12 AM IST
టెంపోను ఢీకొట్టిన ఫార్య్చూనర్ కారు.. ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 24 Aug 2025 7:24 AM IST
వరకట్నం కోసం దారుణం.. భార్యకు నిప్పంటించి చంపిన భర్త, అత్తమామలు
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు నిప్పంటించడంతో ఒక మహిళ మరణించింది.
By అంజి Published on 24 Aug 2025 6:33 AM IST














