క్రైం - Page 38
మనీషా కోసం ప్రజల పోరాటం
19 ఏళ్ల ప్లేస్కూల్ టీచర్ మనీషా దారుణ హత్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హర్యానా రాష్ట్రం భివానీలో సింఘాని గ్రామంలో ప్రజల ఆగ్రహం పెరుగుతూనే ఉంది.
By Medi Samrat Published on 18 Aug 2025 7:13 PM IST
రామంతాపూర్ రథోత్సవ విషాదం..ఆరుకు చేరిన మృతుల సంఖ్య
రామంతపూర్ శ్రీ కృష్ణాష్టమి రథ దుర్ఘటనలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 1:11 PM IST
Hyderabad: 'అప్పటికే రెండు పెళ్లిలు'.. విషయం తెలిసి మూడో భార్య ఏం చేసిందంటే?
రెండు వివాహాలను దాచిపెట్టి తన భార్యను మోసం చేశాడనే ఆరోపణలతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 18 Aug 2025 12:48 PM IST
పార్కింగ్ వివాదం.. మహిళా కానిస్టేబుల్పై దాడి, అనుచితంగా తాకుతూ..
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్పై పార్కింగ్ సమస్యపై ఆమె ఇంటి యజమాని దాడి చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 18 Aug 2025 7:25 AM IST
దారుణం.. తల్లిపై కొడుకు రెండుసార్లు అత్యాచారం
సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేశాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 17 Aug 2025 1:04 PM IST
దారుణం.. ప్రియురాలి కోరిక మేరకు.. భార్యను చంపిన బీజేపీ నాయకుడు
రాజస్థాన్లోని అజ్మీర్లో తన స్నేహితురాలు రీతు సైని ఒత్తిడితో బిజెపి నాయకుడు రోహిత్ సైని తన భార్య సంజును హత్య చేశాడు.
By అంజి Published on 17 Aug 2025 6:35 AM IST
జైలులో గ్యాంగ్స్టర్ ఆత్మహత్య.. లారెన్స్ బిష్ణోయ్తో కూడా లింకులు..!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ సల్మాన్ త్యాగి మండోలి జైలులో ఉరికి వేలాడుతూ కనిపించాడు..
By Medi Samrat Published on 16 Aug 2025 4:00 PM IST
Cyber Fraud: పాలు కొనడానికి లింక్పై క్లిక్ చేసి.. రూ.18.5 లక్షలు పోగొట్టుకున్న మహిళ
ముంబైలోని ఓ వృద్ధ మహిళ ఆన్లైన్ డెలివరీ యాప్ నుండి లీటరు పాలు ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తూ మోసపూరిత లింక్పై క్లిక్
By అంజి Published on 16 Aug 2025 12:45 PM IST
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..ముగ్గురు మృతి
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 15 Aug 2025 4:30 PM IST
హైదరాబాద్లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్
హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:06 PM IST
ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య.
By అంజి Published on 15 Aug 2025 11:40 AM IST
దారుణం.. అమ్మాయితో మాట్లాడడని.. ముస్లిం యువకుడిని కొట్టి చంపారు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక కేఫ్లో ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా కనిపించిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తిని దుండగుల బృందం కొట్టి చంపింది.
By అంజి Published on 15 Aug 2025 7:21 AM IST














