క్రైం - Page 39
కిష్త్వార్లో పెరిగిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్బ్రాంతి
జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
By Medi Samrat Published on 14 Aug 2025 8:45 PM IST
రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు
ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 14 Aug 2025 8:26 PM IST
Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు
2013 ఏప్రిల్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక కోర్టు గురువారం మరణశిక్ష...
By Medi Samrat Published on 14 Aug 2025 6:45 PM IST
భార్య వివాహేతర సంబంధం.. చిన్ననాటి ఫ్రెండ్ని చంపేశాడు
బెంగళూరులో 39 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తిని అతని చిన్ననాటి స్నేహితుడు ధనంజయ అలియాస్ జే హత్య చేశాడు.
By అంజి Published on 13 Aug 2025 1:30 PM IST
స్విమ్మింగ్ పూల్లో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
ఢిల్లీలోని నరేలాలోని లాంపూర్లోని ఎంకే స్విమ్మింగ్పూల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు తొమ్మిదేళ్ల బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది.
By Medi Samrat Published on 13 Aug 2025 11:24 AM IST
దారుణం.. దివ్యాంగురాలిపై గ్యాంగ్రేప్.. నిర్జన ప్రదేశంలో బైక్లతో వెంబడించి..
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో 21 ఏళ్ల దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్లతో ఆ మహిళను వెంబడించారు.
By అంజి Published on 13 Aug 2025 7:34 AM IST
ఘోర ప్రమాదం.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వ్యాన్, కంటైనర్ ఢీ కొట్టుకున్నాయి.
By అంజి Published on 13 Aug 2025 7:19 AM IST
నోయిడాలో నకిలీ ఇంటర్పోల్ కార్యాలయం బట్టబయలు
నోయిడాలో పనిచేస్తున్న నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఛేదించారు.
By అంజి Published on 12 Aug 2025 10:15 AM IST
8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. గొంతును బిగించి, పొదల్లోకి తీసుకెళ్లి..
రాజస్థాన్లోని ఉదయపూర్లో ఆదివారం నాడు పొలంలో 8 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన విస్తృత ఆగ్రహానికి దారితీసింది
By అంజి Published on 12 Aug 2025 9:30 AM IST
పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. 27 మందికి గాయాలు
పూణే జిల్లాలోని కొండ ప్రాంతంలో సోమవారం ఒక ఆలయానికి వెళుతున్న పిక్-అప్ వ్యాన్ రోడ్డు పక్కన అదుపు తప్పి పడిపోవడంతో 10 మంది మహిళలు మరణించగా
By అంజి Published on 12 Aug 2025 7:35 AM IST
ఆస్పత్రిలో బెడ్పై రోగి మృతి.. 11 గంటలుగా పట్టించుకోని వైద్యులు.. దుర్వాసన రావడంతో..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ మెడికల్ కాలేజీలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 25 ఏళ్ల రోగి మరణించాడు. అతని శరీరం దాదాపు 11 గంటల పాటు ఆసుపత్రి బెడ్పై...
By అంజి Published on 12 Aug 2025 6:59 AM IST
లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..
కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 9:19 PM IST














