క్రైం - Page 35
కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 14 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్లో హృదయ విదారకమైన భారీ ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 28 Aug 2025 8:24 AM IST
దారుణం..వరకట్నం కోసం భార్యను కట్టేసి నోట్లో వేడి కత్తి పెట్టిన భర్త
మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను కట్టేసి ఆమె నోట్లో వేడి కత్తిని పెట్టి తీవ్రంగా హింసించాడు
By Knakam Karthik Published on 26 Aug 2025 12:07 PM IST
మహిళను గొంతు కోసి చంపి.. డెడ్బాడీని కాలువలో పడేసిన దర్జీ
ఓ మహిళను చంపి, ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసిన కేసులో ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Aug 2025 10:46 AM IST
దారుణం.. 3 ఏళ్ల కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఆపై తాను కూడా..
రాజస్థాన్లోని జోధ్పూర్లోని వారి ఇంట్లో శనివారం ఒక మహిళ, ఆమె 3 సంవత్సరాల కుమార్తె అనుమానాస్పదంగా కాలిపోయిన స్థితిలో కనిపించారు.
By అంజి Published on 26 Aug 2025 7:34 AM IST
నోటిలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు హృదయ విదారకమైన సంఘటనను చూశారు.
By Medi Samrat Published on 25 Aug 2025 8:00 PM IST
10 సార్లు ఇంటి నుంచి పారిపోయిన వివాహిత.. 15 రోజులు అక్కడ.. పదిహేను రోజులు ఇక్కడ ఉంటానంటూ..
ప్రేమ గుడ్డిది అని అంటారు. ఇదే నిజమైంది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి 10 సార్లు పారిపోయింది.
By Medi Samrat Published on 25 Aug 2025 4:43 PM IST
ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్యాంకర్.. ఎగిరిపడ్డ భక్తులు.. 8 మంది దుర్మరణం.. 45 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు...
By అంజి Published on 25 Aug 2025 12:26 PM IST
Andrapradesh: కంటెయినర్ నుంచి రూ.1.80 కోట్ల విలువైన 255 ల్యాప్టాప్లు చోరీ
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి 255 ల్యాప్టాప్లు దొంగిలించబడ్డాయని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 25 Aug 2025 11:21 AM IST
గుంటూరులో దారుణం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
గుంటూరులోని నల్లపాడు పోలీసులు.. సంచలనం సృష్టించిన హత్య కేసును 14 గంటల్లోనే ఛేదించారు.
By అంజి Published on 25 Aug 2025 9:11 AM IST
మహిళపై తాంత్రికుడు అత్యాచారం.. గర్భం దాల్చడానికి సహాయం చేస్తానని..
ఉత్తరప్రదేశ్లోని మధురలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నౌఝీల్ ప్రాంతంలో గర్భం దాల్చడానికి సహాయం చేసే నెపంతో
By అంజి Published on 25 Aug 2025 7:37 AM IST
హైదరాబాద్లో వరుస విద్యుత్ షాక్ ఘటనలు..వారం రోజుల్లో 9 మంది మృతి
హైదరాబాద్ వ్యాప్తంగా వరుసగా జరిగిన విద్యుత్ షాక్ సంఘటనలలో మరో వ్యక్తి మరణించడంతో, వారం రోజుల్లో మొత్తం మరణాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
By Knakam Karthik Published on 24 Aug 2025 5:45 PM IST
పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఏడుగురు దుర్మరణం
శనివారం రాత్రి హోషియార్పూర్-జలంధర్ రోడ్డులోని మాండియాలా అడ్డా సమీపంలో పికప్ వాహనం ఢీకొన్న తరువాత ఎల్పిజి ట్యాంకర్ పేలి ఏడుగురు మరణించగా, 15 మంది...
By అంజి Published on 24 Aug 2025 12:51 PM IST














