క్రైం - Page 23
దారుణం.. తల్లిపై కొడుకు రెండుసార్లు అత్యాచారం
సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేశాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 17 Aug 2025 1:04 PM IST
దారుణం.. ప్రియురాలి కోరిక మేరకు.. భార్యను చంపిన బీజేపీ నాయకుడు
రాజస్థాన్లోని అజ్మీర్లో తన స్నేహితురాలు రీతు సైని ఒత్తిడితో బిజెపి నాయకుడు రోహిత్ సైని తన భార్య సంజును హత్య చేశాడు.
By అంజి Published on 17 Aug 2025 6:35 AM IST
జైలులో గ్యాంగ్స్టర్ ఆత్మహత్య.. లారెన్స్ బిష్ణోయ్తో కూడా లింకులు..!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ సల్మాన్ త్యాగి మండోలి జైలులో ఉరికి వేలాడుతూ కనిపించాడు..
By Medi Samrat Published on 16 Aug 2025 4:00 PM IST
Cyber Fraud: పాలు కొనడానికి లింక్పై క్లిక్ చేసి.. రూ.18.5 లక్షలు పోగొట్టుకున్న మహిళ
ముంబైలోని ఓ వృద్ధ మహిళ ఆన్లైన్ డెలివరీ యాప్ నుండి లీటరు పాలు ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తూ మోసపూరిత లింక్పై క్లిక్
By అంజి Published on 16 Aug 2025 12:45 PM IST
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..ముగ్గురు మృతి
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 15 Aug 2025 4:30 PM IST
హైదరాబాద్లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్
హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:06 PM IST
ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య.
By అంజి Published on 15 Aug 2025 11:40 AM IST
దారుణం.. అమ్మాయితో మాట్లాడడని.. ముస్లిం యువకుడిని కొట్టి చంపారు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక కేఫ్లో ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా కనిపించిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తిని దుండగుల బృందం కొట్టి చంపింది.
By అంజి Published on 15 Aug 2025 7:21 AM IST
కిష్త్వార్లో పెరిగిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్బ్రాంతి
జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
By Medi Samrat Published on 14 Aug 2025 8:45 PM IST
రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు
ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 14 Aug 2025 8:26 PM IST
Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు
2013 ఏప్రిల్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక కోర్టు గురువారం మరణశిక్ష...
By Medi Samrat Published on 14 Aug 2025 6:45 PM IST
భార్య వివాహేతర సంబంధం.. చిన్ననాటి ఫ్రెండ్ని చంపేశాడు
బెంగళూరులో 39 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తిని అతని చిన్ననాటి స్నేహితుడు ధనంజయ అలియాస్ జే హత్య చేశాడు.
By అంజి Published on 13 Aug 2025 1:30 PM IST














