క్రైం - Page 140
Hyderabad: ఏడేళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన వ్యక్తి.. అరెస్ట్
హైదరాబాద్ మరో దారుణ ఘటన వెలుగు చూసింది. నవంబర్ 19, మంగళవారం నాడు కూకట్పల్లి ప్రాంతంలో మైనర్ బాలుడిపై వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
By అంజి Published on 20 Nov 2024 12:45 PM IST
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్లో జరిగిన అగ్నిప్రమాదం.. 20 ఏళ్ల యువతి మృతి
బెంగళూరులో మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాజాజీనగర్లోని రాజ్కుమార్ రోడ్లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20...
By అంజి Published on 20 Nov 2024 7:06 AM IST
Video: విషాదం.. రీల్ కోసం డ్యామ్లో దూకి చనిపోయాడు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఏం చేసేందుకైనా కొందరు సిద్ధమవుతున్నారు. మధ్యప్రదేశ్లోని గుణకు చెందిన ఓ యువకుడు డ్యామ్లో జంప్ చేసే వీడియోను...
By అంజి Published on 19 Nov 2024 11:52 AM IST
Yadadri: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 19 Nov 2024 6:25 AM IST
మియాపూర్ లో అదృశ్యమైన బాలిక మృతి వెనుక విస్తుపోయే నిజాలు
హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
By Medi Samrat Published on 18 Nov 2024 7:45 PM IST
ర్యాగింగ్.. సీనియర్లు 3 గంటల పాటు నిల్చోబెట్టడంతో.. వైద్య విద్యార్థి మృతి
గుజరాత్లోని ధార్పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అనిల్ మెథానియా ర్యాగింగ్ కారణంగా మరణించాడు.
By అంజి Published on 18 Nov 2024 12:30 PM IST
నిండు గర్భిణిని దారుణంగా హత్య చేసిన అత్త.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి మూడు బస్తాల్లో వేసి..
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ గర్భిణిని ఆమె అత్త హత్య చేశారు.
By Medi Samrat Published on 18 Nov 2024 10:21 AM IST
Vikarabad : రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి
మృత్యువు ఎప్పుడు ఏ విధంగా మనిషిని చుట్టుముడుతుందో ఎవ్వరికీ తెలియదు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 3:15 PM IST
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
శనివారం ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో హ్యుందాయ్ క్రెటా కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 12:11 PM IST
విషాదం.. 10 మంది పసికందులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 8:20 AM IST
పిలవని పెళ్లికి వెళ్లాడు.. క్షణాల్లో డబ్బు బ్యాగ్తో మాయమయ్యాడు..!
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దొంగల ముఠాలు యాక్టివ్గా మారాయి. రాజస్థాన్లోని బలోత్రాలో వివాహ వేడుక నుంచి ఏడు లక్షల రూపాయల బ్యాగ్ మాయమైంది
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 4:45 PM IST
రూ.2 కోట్ల సైబర్ మోసం.. మంత్రి అకౌంటెంట్ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నందికి చెందిన అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవ వద్ద నుంచి 2.08 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం...
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 2:01 PM IST














