క్రైం - Page 121
అయోధ్యలో దారుణం.. దళిత మహిళపై అత్యాచారం, హత్య.. కాలువలో నగ్న మృతదేహం
అయోధ్యలో దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 3 Feb 2025 12:49 PM IST
ముంబై ఎయిర్పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 11:42 AM IST
రూపం, వరకట్నం వేధింపులు.. భరించలేక భార్య సూసైడ్ ఆత్మహత్య.. భర్త అరెస్ట్
కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య రూపాన్ని అవహేళన చేయడంతో పాటు, ఉద్యోగం లేకపోవడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు.
By అంజి Published on 3 Feb 2025 11:41 AM IST
తిరుపతిలో యాక్సిడెంట్, నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 6:41 AM IST
హైదరాబాద్లోని పబ్లో కాల్పులు..నిందితుడి నుంచి మూడు తుపాకులు స్వాధీనం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో కాల్పులు జరిపిన కేసులు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో కాల్పులు జరిపిన...
By Knakam Karthik Published on 2 Feb 2025 4:39 PM IST
ఆటో రిపేర్ విషయంలో గొడవ.. ప్లాన్ చేసి మరీ అంతమొందించాడు
ఆటో డ్రైవర్ను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులను బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 2:00 PM IST
ఇల్లు విడిచి పారిపోయిందని చెప్తున్నారు.. కానీ జరిగింది వేరు..
భార్యను హత్య చేసి శవాన్ని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టిన వ్యక్తిని మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:39 PM IST
కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు డకు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు.
By Medi Samrat Published on 2 Feb 2025 10:12 AM IST
పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలోని ఫతేహాబాద్లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 2 Feb 2025 7:30 AM IST
బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా బ్యాగ్.. తెరిచి చూడగా..
కేరళలోని వాయనాడ్లోని మూలితోడు వంతెన సమీపంలో సంచిలో మృతదేహం లభ్యమైంది. బాధితుడిని వలస కూలీగా గుర్తించారు.
By అంజి Published on 1 Feb 2025 10:03 AM IST
Hyderabad: నగరంలో కలకలం.. నిద్రలో తల్లి మృతి.. 8 రోజులు శవంతోనే గడిపిన కుమార్తెలు
ఇద్దరు కుమార్తెలు తమ తల్లి మృతదేహంతో ఎనిమిది రోజులు గడిపిన షాకింగ్ సంఘటన నగరంలో చోటు చేసుకుంది. అయితే మృతదేహం కుళ్లిపోలేదని, ఇరుగుపొరుగు వారు కూడా...
By అంజి Published on 1 Feb 2025 8:28 AM IST
దారుణం.. బాయ్ఫ్రెండ్ చేతిలో లైంగిక వేధింపులు, దాడికి గురై బాలిక మృతి
కొన్ని రోజుల క్రితం తన నివాసంలో తన ప్రియుడిచే లైంగిక వేధింపులకు, క్రూరమైన దాడికి గురైన 19 ఏళ్ల బాలిక.. ఆమె అనుభవించిన గాయాల ఫలితంగా శుక్రవారం...
By అంజి Published on 1 Feb 2025 7:59 AM IST











