సీఎం ఎందుకు సిట్ విచారణకు హాజరుకావడం లేదు? స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?
సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
By Medi Samrat Published on 8 Aug 2025 3:54 PM IST
గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో...
By Medi Samrat Published on 8 Aug 2025 3:15 PM IST
వరద నీటిలో పల్టీలు కొడుతూ కనిపించిన మహిళ.. అది చూసి జనాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రం సోలానీ పార్క్ సమీపంలోని గంగా నదిలో పడుకుని ఓ మహిళ రీల్స్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
By Medi Samrat Published on 8 Aug 2025 2:30 PM IST
ఏపీలో ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటి.?
ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర...
By Medi Samrat Published on 8 Aug 2025 2:15 PM IST
హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇలా ఉంది..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వైపు నుంచి వస్తున్న వరద హుసేన్ సాగర్ కు చేరుకుంటున్నాయి.
By Medi Samrat Published on 8 Aug 2025 1:15 PM IST
రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన వ్యక్తి
రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2- 3 తేదీల్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టారు.
By Medi Samrat Published on 7 Aug 2025 8:30 PM IST
భారత పర్యటనకు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 7 Aug 2025 7:30 PM IST
ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 7 Aug 2025 6:30 PM IST
తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయండి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు...
By Medi Samrat Published on 7 Aug 2025 5:30 PM IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహిళా ఉద్యోగిని కిడ్నాప్ కలకలం.?
మహిళా ఉద్యోగిని ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన అల్లూరిసీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 7 Aug 2025 4:35 PM IST
50 ఏళ్లకే పెన్షన్.. గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 7 Aug 2025 3:15 PM IST
Video : రేషన్ కార్డుల పంపిణీలో రచ్చ.. కాంగ్రెస్ నేతపై నీళ్ల బాటిల్ విసిరిన ఎమ్మెల్యే
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
By Medi Samrat Published on 7 Aug 2025 2:30 PM IST