వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 11 Feb 2026 5:12 PM IST
భక్తులకు గుడ్న్యూస్.. మహా శివరాత్రికి 2,243 ప్రత్యేక బస్సులు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
By Medi Samrat Published on 11 Feb 2026 2:59 PM IST
'అమెరికా, చైనాలు భారత్ డేటాను మాత్రమే కోరుకుంటున్నాయి' : రాహుల్ గాంధీ
లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, బడ్జెట్ దిశపై పదునైన ప్రశ్నలను లేవనెత్తారు.
By Medi Samrat Published on 11 Feb 2026 2:51 PM IST
పెళ్లిలో కలిసి తిన్నారు.. ఫోటోలు దిగారు.. ఆ వెంటనే తీవ్ర విషాదం..!
రాజస్థాన్ రాష్ట్రం దౌసా జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సోదరులు, వారి స్నేహితుడు...
By Medi Samrat Published on 11 Feb 2026 1:16 PM IST
'20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్కి వెళ్లి దుర్భాషలాడారు'
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్పై తీవ్ర...
By Medi Samrat Published on 11 Feb 2026 12:55 PM IST
AP Assembly Sessions : గవర్నర్ ప్రసంగం హైలైట్స్ ఇవే..!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు గారు, సీఎం...
By Medi Samrat Published on 11 Feb 2026 12:01 PM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
బుధవారం నుండి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న...
By Medi Samrat Published on 10 Feb 2026 9:10 PM IST
రూ. 1511 కోట్ల విలువైన భూమికి హైడ్రా ఫెన్సింగ్..!
ఆక్రమణలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. పార్కులు, చెరువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మంగళవారం ఒకే రోజు నగరం...
By Medi Samrat Published on 10 Feb 2026 8:20 PM IST
అంబటిని పరామర్శించిన ఉండవల్లి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు.
By Medi Samrat Published on 10 Feb 2026 7:30 PM IST
పడవ మునక.. 53 మంది మృతి
లిబియా తీరంలో వలసదారులు, శరణార్థులతో వెళుతున్న ఒక రబ్బరు బోటు మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది.
By Medi Samrat Published on 10 Feb 2026 7:10 PM IST
ఆర్కే సెల్వమణికి కీలక పదవి
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త ఆర్కే సెల్వమణికి కీలక పదవి లభించింది.
By Medi Samrat Published on 10 Feb 2026 6:40 PM IST
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరు కావొద్దని...
By Medi Samrat Published on 10 Feb 2026 6:29 PM IST












