ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 1 Nov 2025 3:07 PM IST
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కా కినాడ...
By Medi Samrat Published on 31 Oct 2025 7:10 PM IST
జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి
రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 31 Oct 2025 6:22 PM IST
Jemimah Rodrigues : ప్రతిరోజూ ఏడ్చాను.. చాలా బాధపడ్డాను..
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్లో భారత్ను విజయపథంలో నడిపించిన భారత మహిళల జట్టు బ్యాట్స్మెన్ జెమిమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురై కన్నీళ్లను అదుపు...
By Medi Samrat Published on 31 Oct 2025 8:52 AM IST
కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..
ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది.
By Medi Samrat Published on 31 Oct 2025 8:25 AM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా...
By Medi Samrat Published on 30 Oct 2025 9:20 PM IST
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాను కారణంగా రాష్ట్రానికి ₹5,265 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 8:30 PM IST
CBSE టెన్త్, 12 పరీక్షల ఫైనల్ డేట్ షీట్స్ విడుదల
2026లో జరగనున్న సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ (CBSE) స్పష్టం...
By Medi Samrat Published on 30 Oct 2025 8:00 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
జస్టిస్ సూర్యకాంత్ దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు.
By Medi Samrat Published on 30 Oct 2025 7:39 PM IST
అజారుద్దీన్ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు
మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
By Medi Samrat Published on 30 Oct 2025 7:30 PM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాధితుల్లో తెలుగు వాళ్ళు
ఉత్తర్ప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 30 Oct 2025 7:11 PM IST
మోకాలి లోతు బురదలో దిగి.. నేలకొరిగిన పంటను పరిశీలించి..
మోకాలు లోతు బురదలో దిగారు. అన్నదాత కష్టాన్ని విని ఓదార్చారు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పంట పొలాల మధ్యకు వెళ్లి పరిశీలించారు. అరటి రైతుల...
By Medi Samrat Published on 30 Oct 2025 6:40 PM IST












