ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీ కైవసం
రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ను భారతీయ జనతా పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 25 April 2025 4:15 PM IST
నిద్రపోతున్న మహిళ.. అక్కడ తాకుతూనే ఉన్న కండక్టర్
బస్సులో నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కండక్టర్ను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన తేదీ...
By Medi Samrat Published on 25 April 2025 3:15 PM IST
హైదరాబాద్ లో వారికోసం జల్లెడ పడుతున్న అధికారులు
వివిధ వీసాలతో హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పాకిస్తానీ జాతీయుల కోసం హైదరాబాద్ పోలీసులు వెరిఫికేషన్ డ్రైవ్ ప్రారంభించారు.
By Medi Samrat Published on 25 April 2025 2:30 PM IST
ప్రతి నీటి బొట్టు మాదే.. జలయుద్ధంగా అభివర్ణించిన పాక్
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది.
By Medi Samrat Published on 24 April 2025 9:29 PM IST
భారీగా వాచీలను వేలం వేయనున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను మే 1, 2వ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్...
By Medi Samrat Published on 24 April 2025 9:21 PM IST
అలా కూడా పాకిస్థాన్ కు దెబ్బ.. PSL టెలీకాస్ట్ కూడా ఆపేశారు
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు చర్యలు తీసుకుంది.
By Medi Samrat Published on 24 April 2025 8:45 PM IST
షైన్ టామ్ చాకో అలాంటి వాడే.. మరో నటి ఫిర్యాదు
నటుడు షైన్ టామ్ చాకోకు ఇబ్బందులు తప్పడం లేదు. గురువారం నాడు మరో మహిళా సహనటి టామ్ చాకోపై ఫిర్యాదు చేసింది
By Medi Samrat Published on 24 April 2025 8:10 PM IST
తెలంగాణ ప్రజలకు వడగాలుల ముప్పు
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందట. ముఖ్యంగా వచ్చే రెండు రోజుల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
By Medi Samrat Published on 24 April 2025 7:30 PM IST
క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 24 April 2025 7:09 PM IST
ఓ వైపు ఆటో రిక్షా డ్రైవర్.. మరోవైపేమో...!
జంట నగరాల్లో వరుసగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 24 April 2025 6:58 PM IST
మయోనైస్ ను నిషేధించిన ప్రభుత్వం
పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ తయారీ, నిల్వ, అమ్మకాలను ఒక సంవత్సరం పాటు తమిళనాడులో నిషేధించారు.
By Medi Samrat Published on 24 April 2025 5:23 PM IST
పాకిస్తానీయులకు వీసాలు రద్దు.. వాటికి ఏప్రిల్ 29 డెడ్ లైన్
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది,
By Medi Samrat Published on 24 April 2025 4:57 PM IST