గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీకి నిర్ణయం
రాష్ట్రంలో ఆయుష్ సేవలను విస్తృతం చేయడానికి ఈ విభాగంలో 358 మంది వైద్యులు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
By Medi Samrat Published on 25 July 2025 5:09 PM IST
‘నా భార్య ఫోన్ను ట్యాప్ చేశారు’.. సీఎం రేవంత్ రెడ్డిపై MLA కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 25 July 2025 4:15 PM IST
హరిహర వీర మల్లు మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
హరి హర వీర మల్లు సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
By Medi Samrat Published on 25 July 2025 4:12 PM IST
భారీ వర్షాలు.. రైతులకు కన్నీళ్లను మిగిల్చిన 'టమోటా'
టమాటా పంటను నమ్ముకుని దారుణంగా నష్టపోయామని రైతులు వాపోయారు.
By Medi Samrat Published on 25 July 2025 3:30 PM IST
ఓఎంసీ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ కొట్టివేత
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ IAS అధికారిణి Y. శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను...
By Medi Samrat Published on 25 July 2025 3:15 PM IST
తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. కారణమిదే..!
తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జూలై 28 మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు.
By Medi Samrat Published on 25 July 2025 3:01 PM IST
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 25 July 2025 2:55 PM IST
ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.
By Medi Samrat Published on 25 July 2025 2:44 PM IST
కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం
ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డ్రోన్ ద్వారా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
By Medi Samrat Published on 25 July 2025 2:15 PM IST
ప్రతీ 50 కిలోమీటర్లకు సీసీ కెమెరా.. ఏపీలో రోడ్ల దశ తిరిగినట్లే..!
రాష్ట్రంలోని 2,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 24 July 2025 9:17 PM IST
ఓయూ జర్నలిజం విభాగంలో AI నైపుణ్యాలకు సంబంధించి సుధాకర్ ఉడుముల వర్క్షాప్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీడియా వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ ఉంది. కృత్రిమ మేధస్సు కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 24 July 2025 8:45 PM IST
వీధుల్లో నడుస్తున్న మహిళలే టార్గెట్.. వెనుక నుంచి ఫోటోలు, వీడియోలు తీయడం.. వాటిని
బహిరంగ ప్రదేశాల్లో మహిళల అనుమతి లేకుండా వారిని చిత్రీకరించి, ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేశాడనే ఆరోపణలతో బెంగళూరు లోని అశోక్నగర్...
By Medi Samrat Published on 24 July 2025 8:30 PM IST