నాలుగు రోజుల గ్యాప్లోనే మరో టైటిల్ గెలుచుకున్న నీరజ్ చోప్రా
మంగళవారం జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారిగా టైటిల్ను గెలుచుకున్నాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 8:39 AM IST
'ట్రంప్ వాదన అవాస్తవం'.. అమెరికా బాంబులు ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి హాని చేయలేదు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను అనుసరించి.. అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్ ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని నివేదికలు...
By Medi Samrat Published on 25 Jun 2025 8:28 AM IST
రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు.
By Medi Samrat Published on 24 Jun 2025 9:29 PM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులు.. అధికారిక గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల అధికారిక జాబితా బయటకు వచ్చింది.
By Medi Samrat Published on 24 Jun 2025 9:21 PM IST
సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్కు నోటీసులు
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన తీవ్ర వివాదాస్పదమైంది.
By Medi Samrat Published on 24 Jun 2025 8:34 PM IST
'మా గ్రామంలో 184 మంది జైలుకు వెళ్లారు'.. నేను చనిపోయే వరకూ ఆ దృశ్యాలను మర్చిపోలేను
'50 ఏళ్ల ఎమర్జెన్సీ' కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రసంగించారు.
By Medi Samrat Published on 24 Jun 2025 7:41 PM IST
'నాకు తెలుసు'.. కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై గంగూలీ వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
By Medi Samrat Published on 24 Jun 2025 7:12 PM IST
లవ్ రివేంజ్.. అహ్మదాబాద్ మెడికల్ కాలేజీ సహా 12 రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులకు పాల్పడిన యువతి
కొంతకాలం క్రితం గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబుతో బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 24 Jun 2025 6:24 PM IST
పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!
నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By Medi Samrat Published on 24 Jun 2025 5:40 PM IST
మ్యాచ్లో మూడోసారి నల్ల బ్యాండ్లు ధరించిన ఇరు జట్ల ఆటగాళ్లు.. కారణం ఏమిటంటే..?
హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కి ఇది చివరి రోజు కాగా.. ఈ రోజు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి...
By Medi Samrat Published on 24 Jun 2025 5:18 PM IST
రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. జులై 1 నుంచి ఛార్జీలు పెంపు..!
త్వరలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల జేబులు గుల్ల కానున్నాయి
By Medi Samrat Published on 24 Jun 2025 4:50 PM IST
94 లక్షల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం
బీహార్ రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులాలవారీ జనాభా గణనలో గుర్తించిన 94 లక్షల కుటుంబాలు వీలైనంత త్వరగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల...
By Medi Samrat Published on 24 Jun 2025 3:45 PM IST