బుర్ఖా ధరించి ప్రియురాలిని ఇంటి పైకప్పు నుంచి తోసి చంపిన ప్రియుడు
ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్లో 19 ఏళ్ల యువతిని బుర్ఖా ధరించిన 26 ఏళ్ల వ్యక్తి ఇంటి పైకప్పు నుంచి తోసి చంపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 25 Jun 2025 7:32 PM IST
చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్...
By Medi Samrat Published on 25 Jun 2025 6:55 PM IST
ఆసక్తికర పరిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.
By Medi Samrat Published on 25 Jun 2025 6:18 PM IST
తొలి టెస్టులో ఓటమిపై బాధను వ్యక్తం చేసిన పంత్
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:20 PM IST
'రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొత్తు కాదు..' ఖర్గేపై శశి థరూర్ ఎదురుదాడి
ప్రస్తుతం కాంగ్రెస్లో పలువురు నేతల మధ్య పరిస్థితి అంతా బాగా లేదు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:04 PM IST
మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 25 Jun 2025 4:15 PM IST
హనీమూన్ మర్డర్ కేసు.. రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించిన సోనమ్, ఆమె ప్రియుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో.. సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు తాము రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించారని...
By Medi Samrat Published on 25 Jun 2025 9:15 AM IST
నాలుగు రోజుల గ్యాప్లోనే మరో టైటిల్ గెలుచుకున్న నీరజ్ చోప్రా
మంగళవారం జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారిగా టైటిల్ను గెలుచుకున్నాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 8:39 AM IST
'ట్రంప్ వాదన అవాస్తవం'.. అమెరికా బాంబులు ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి హాని చేయలేదు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను అనుసరించి.. అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్ ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని నివేదికలు...
By Medi Samrat Published on 25 Jun 2025 8:28 AM IST
రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు.
By Medi Samrat Published on 24 Jun 2025 9:29 PM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులు.. అధికారిక గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల అధికారిక జాబితా బయటకు వచ్చింది.
By Medi Samrat Published on 24 Jun 2025 9:21 PM IST
సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్కు నోటీసులు
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన తీవ్ర వివాదాస్పదమైంది.
By Medi Samrat Published on 24 Jun 2025 8:34 PM IST